Posted on 2024-07-20 16:53:38
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: వికారాబాద్ జిల్లా తాండూర్ లో 7లక్షల 95వేల ఫేక్ నోట్ల నగదుతో పాటు ఫేక్ నోట్ల తయారికి ఉపయోగించిన కంప్యూటర్, ప్రింటర్ ఐదు సెల్ ఫోన్ లనుస్వాధీనం చేసుకొని నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు .ఈనెల 19న తాండూర్ రైల్వే స్టేషన్ లో అనుమానంతో తిరుగుతున్న చంద్రయ్యను పట్టుకున్న పోలీసులు.గతంలో ఈ నలుగురు నిందితుల పైన ఆయా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయినాయి.ఫేక్ నోట్ల తయారి ముఠా సభ్యులు చంద్రయ్య, జగదీష్, వీర వెంకటరమణ, శివ కుమార్ లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలింపు .
తెలంగాణ ఆంధ్రాలో నకిలీ నోట్లు తయారుచేసి మార్కెట్లో సర్కులేట్ చేస్తూనేవారు.
వీరిలో కొందరి గతంలో నేర చరిత్ర ఉందని మీడియా సమావేశంలో వెల్లడించిన వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డి .దొంగా నోట్ల ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులకు రివార్డులు అందజేసిన వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి.
ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-24 22:25:39
Readmore >
బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి
Posted On 2026-04-24 22:18:33
Readmore >
ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది
Posted On 2026-04-24 19:11:00
Readmore >