Posted on 2024-07-18 20:59:20
చావడి దగ్గర్నుండి రైతు వేదిక వరకు భారీ ర్యాలీ
ఢెలి భారత్, మాసాయిపేట: మాసాయిపేట మండలం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రైతులు చవాడి దగర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటము కు పాలు అభిషేకం చేశారు అదేవిధంగా భారీ ఎత్తున వివిధ గ్రామాల సర్పంచులు కార్యకర్తలు అభిమానులు స్వచ్ఛందంగా వచ్చి టపాసులు పేలుస్తూ సంబరాలు జరుపుకున్నారు అనంతరం రైతు వేదిక కార్యాలయం వద్ద కు చెరుకుని లైవ్ లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాసాయిపేట మండలం కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ లు మాజీ చెరుకు సిద్ధరాములు గౌడ్ ,పిఎసిఎస్ డైరెక్టర్ ఊదండపురం నరసింహులు, కాంగ్రెస్ పార్టీ మాసాయిపేట మాజీ తాజా ఉప సర్పంచ్ ఉదండపురం నాగరాజు, మాసాయిపేట ఎంపీటీసీ మాజీ కృష్ణారెడ్డి ,వివిధ గ్రామాల రైతులు లబ్ధిదారులు అదేవిధంగా వ్యవసాయ శాఖ వివిధ అధికారులు మండలం రెవెన్యూ అధికారులు తాసిల్దార్ జ్ఞాన జ్యోతి,ఆర్ఐ దన్ సింగ్ నాయక్, మండలం స్పెషల్ అధికారులు, ఏఈఓ రజిత, చేగుంట ఎస్సై బాలరాజ్, సిబ్బంది, తదితరులు, పాల్గొన్నారు.
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >