Posted on 2024-07-18 20:54:46
చేగుంట ఎస్సై బాలరాజ్ కౌన్సెలింగ్
డెలి భారత్, మాసాయిపేట: మాసాయిపేట మండలం కేంద్రంలోని మాసాయిపేట పట్టణంలో శ్రీనివాస్ నగర్ కాలనీలో గురువారం నాడు చేగుంట ఎస్సై బాలరాజ్ గ్రామ యువకులతో పెద్దలతో ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన వారు ఉంటే అదే విధంగా నిషేధించింది ఎలాంటివైనా యువకులు పెద్దవాళ్లు పోకిరిలు నిషేధమైన సంఘటనలు జరిపితే పోలీస్ స్టేషన్ కు సమాచారం అందజేయాలని తెలిపారు అనంతరం పేకాట, జోరుగా జూదం, మట్కా గంజాయి డ్రగ్స్ ఇలాంటివి అనుమానాస్పద స్థితిలో వ్యక్తులు కనబడిన మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని లేకపోతే చట్టపరంగా కేసు నమోదు చేసి జైలుకు పంపుతామని మాట్లాడారు అనంతరం గ్రామంలో అలజడి పోకిరీలు ఎవరైనా తెలిసిన యెడల మాకు సమాచారం అందించాలని చేగుంట ఎస్సై బాలరాజ్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >