Posted on 2024-07-18 20:16:34
నేడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కి ఘనత దక్కింది
నాడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చరిత్ర లో ఘనత దక్కింది
మాజీ తాజా ఎంపీటీసీ కృష్ణారెడ్డి వెల్లడి
డైలీ భారత్, మాసాయిపేట: మాసాయిపేట మండలంలోని రైతు వేదిక దగర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయడంతో రైతులు లబ్ధిదారులతోపాటు మాసాయిపేట మాజీ తాజా ఎంపీటీసీ కృష్ణారెడ్డి చిందులేశారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీ చెరుకు సిద్ధరాములు గౌడ్ మండలాధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి అలియాస్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో తపాసులు పేలుస్తూ రైతు వేదిక దగ్గర నాట్యం చేస్తూ సంతోషం వెల్లడించారు ఈ సందర్భంగా మాజీ తాజా ఎంపిటిసి కృష్ణారెడ్డి మాట్లాడుతూ 10 సంవత్సరాల పట్టిన శని ఈ రుణమాఫీతో విడుదలవారీగా చేయడం రైతుల హృదయంలో రేవంత్ రెడ్డి నాయకత్వం మీద విశ్వాసం ఏర్పడుతుందని తెలిపారు నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి సొంత గ్రామంలో కాంగ్రెస్ పార్టీలోకి వివిధ కార్యకర్తలు రైతులు భారీ ఎత్తున రావడానికి కదలికలు మొదలవుతున్నాయని అన్నారు గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రుణమాఫీ చేయడం వైయస్ రాజశేఖర్ రెడ్డి కి ఘనత దక్కింది నేడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి రుణమాఫీ చేయడం ఘనత దక్కుతుందని తాజా మాజీ ఎంపీటీసీ కృష్ణారెడ్డి పేర్కొన్నారు
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >