Posted on 2024-07-18 18:24:56
పశువుల ప్రవర్తిస్తున్న కన్న కొడుకును..... కడతేర్చిన తల్లి.... పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు
డైలీ భారత్, పమిడిముక్కల: కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం తాడంకిలో నిన్న జరిగిన గండికోట రాంబాబు హత్య కేసును 24 గంటల్లోనే పోలీసులు చేదించారు.కామాంధుడైన కొడుకుని..... కన్నతల్లె కడతేర్చినట్లు పోలీసుల గుర్తించారు.
పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వేలుగులోకి వచ్చాయి. పమిడిముక్కల సీఐ కిషోర్ తెలిపిన వివరాల ప్రకారం....
తల్లి గండికోట పద్మావతి(53)ను.....శారీరకంగా కలవమని గత రెండేళ్లుగా, రెండవ కుమారుడు రాంబాబు వేధిస్తున్నాడన్నారు. ఈ క్రమంలో మద్యం సేవించి వచ్చిన రాంబాబు కన్న తల్లితో అసభ్యంగా ప్రవర్తిస్తుండడంతో....కుమారుడు ప్రవర్తనతో తల్లి పద్మావతి విసిగి వేసారి పోయిందన్నారు. మద్యం సేవించి వచ్చిన కొడుకు రాంబాబు నిద్రలో ఉండగా.... తల్లి పద్మావతి పచ్చడి బండతో కొట్టి చంపినట్లు సిఐ కిషోర్ మీడియాకు తెలియజేశారు.నిందితురాలు పద్మావతిని అరెస్టు చేసి u/s 103, 238 BNS 2 కింద కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >