| Daily భారత్
Logo




కస్తూరిబా గురుకుల విద్యార్థినిలు ముగ్గురు ఆత్మహత్యాయత్నం

News

Posted on 2024-07-18 14:49:21

Share: Share


కస్తూరిబా గురుకుల విద్యార్థినిలు ముగ్గురు ఆత్మహత్యాయత్నం

డైలీ భారత్, అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె: ముదివేడు సమీపంలోని కస్తూరిబా గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్తినీలు మాత్రలు మింగి గురువారం ఉదయం ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తంబళ్లపల్లె నియోజకవర్గం, కురబలకోట మండలం, ముదివేడు క్రాస్లో ఉండే కస్తూరిబా గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదివే విద్యార్థినీలకు ఏం కష్టం వచ్చిందో ఏమో... ముగ్గురు విద్యార్థినీలు మాత్రలు మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడటంతో కుటుంబీకులకు సమాచారం అందించి బాధితులను వెంటనే మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు.

Image 1

ఎస్సై చైతన్య చందర్ పై వేటు

Posted On 2026-04-26 12:36:35

Readmore >
Image 1

“ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి – నివారణే ఉత్తమ వైద్యం”

Posted On 2026-04-26 11:49:35

Readmore >
Image 1

కలెక్టరేట్ లో ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు

Posted On 2026-04-26 11:43:59

Readmore >
Image 1

వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!

Posted On 2026-04-26 07:56:12

Readmore >
Image 1

హెచ్ పీ వీ వ్యాక్సిన్ లక్ష్యం పూర్తి చేయాలి

Posted On 2026-04-26 07:51:25

Readmore >
Image 1

రాజన్న ఆలయ గోశాలకు వరిగడ్డి వితరణ

Posted On 2026-04-25 22:35:25

Readmore >
Image 1

పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల

Posted On 2026-04-25 22:28:14

Readmore >
Image 1

కానిస్టేబుల్‌ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు

Posted On 2026-04-25 21:27:36

Readmore >
Image 1

ఆర్థిక మోసం కేసులో మంగ్లీ పాత్రపై దర్యాప్తు ముమ్మరం

Posted On 2026-04-25 20:38:22

Readmore >
Image 1

మంజుల కలం – ఆకలిపై అక్షర యజ్ఞం

Posted On 2026-04-25 19:28:22

Readmore >