Posted on 2024-07-18 14:49:21
డైలీ భారత్, అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె: ముదివేడు సమీపంలోని కస్తూరిబా గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్తినీలు మాత్రలు మింగి గురువారం ఉదయం ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తంబళ్లపల్లె నియోజకవర్గం, కురబలకోట మండలం, ముదివేడు క్రాస్లో ఉండే కస్తూరిబా గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదివే విద్యార్థినీలకు ఏం కష్టం వచ్చిందో ఏమో... ముగ్గురు విద్యార్థినీలు మాత్రలు మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడటంతో కుటుంబీకులకు సమాచారం అందించి బాధితులను వెంటనే మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు.
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >