| Daily భారత్
Logo




గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

News

Posted on 2024-07-12 18:59:30

Share: Share


గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల  వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఫరూక్ నగర్ లో బోనాల పండుగ నేపథ్యంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలను నిర్వహించారు. ఈ వేడుకలకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి, షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా అందరిపై ఉండాలని  ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఈశ్వర్ రాజు, బిఆర్ఎస్ నాయకులు జూపల్లి శంకర్, పిల్లి శేఖర్, కాడమోని సంతు, గడ్డం నందు, చెరుకు బాబయ్య, అంబటి శేఖర్, చెరుకు శివ, సుశాంత్, గ్రామ పెద్దలు,మహిళలు తదితరులు పాల్గొన్నారు..

Image 1

కరీంనగర్‌లో కాల్పుల కలకలం

Posted On 2026-05-03 13:56:46

Readmore >
Image 1

ఢిల్లీలో పేలిన ఏసీ.. తొమ్మిది మంది మృతి

Posted On 2026-05-03 11:50:01

Readmore >
Image 1

హైదరాబాద్ లో దారుణమైన ఘటన...మరో హిట్ అండ్ రన్ కేసు..!

Posted On 2026-05-03 11:18:35

Readmore >
Image 1

అబ్దుల్ కలాం ఫౌండేషన్ లో దమ్మన్నపెట్ విధ్యార్థులు

Posted On 2026-05-03 00:00:34

Readmore >
Image 1

గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-05-02 23:56:32

Readmore >
Image 1

మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-05-02 23:48:08

Readmore >
Image 1

చోరీ కేసులో నిందితుడి అరెస్ట్

Posted On 2026-05-02 23:19:44

Readmore >
Image 1

పత్రికా స్వేచ్ఛ… సమాజం ఊపిరి

Posted On 2026-05-02 22:28:56

Readmore >
Image 1

ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల వ్యవహారం.. డీజీపీకి హైకోర్టు నోటీసులు

Posted On 2026-05-02 22:26:17

Readmore >
Image 1

గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత

Posted On 2026-04-29 19:01:13

Readmore >