Posted on 2024-07-12 18:59:30
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఫరూక్ నగర్ లో బోనాల పండుగ నేపథ్యంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలను నిర్వహించారు. ఈ వేడుకలకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి, షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఈశ్వర్ రాజు, బిఆర్ఎస్ నాయకులు జూపల్లి శంకర్, పిల్లి శేఖర్, కాడమోని సంతు, గడ్డం నందు, చెరుకు బాబయ్య, అంబటి శేఖర్, చెరుకు శివ, సుశాంత్, గ్రామ పెద్దలు,మహిళలు తదితరులు పాల్గొన్నారు..
గ్యాస్ దొంగలను పట్టించిన తండ్రీకొడుకులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-05-02 23:56:32
Readmore >
మర్రిపల్లి ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలి : రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-05-02 23:48:08
Readmore >
ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల వ్యవహారం.. డీజీపీకి హైకోర్టు నోటీసులు
Posted On 2026-05-02 22:26:17
Readmore >
గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత
Posted On 2026-04-29 19:01:13
Readmore >