Posted on 2024-07-02 18:44:53
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: హిందువులను రాహుల్ అవమానించారు: సీఎం భజన్లాల్
లోక్సభలో తన ప్రసంగంలో హిందువులను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అవమానించారని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ అన్నారు. జైపూర్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం హిందువులను కించపరచడం, నిర్దిష్ట వర్గాన్ని మభ్యపెట్టడం రాహుల్కి అలవాటుగా మారిందని అన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ చేసిన మొదటి ప్రసంగం అబద్ధాలు, నిరాశతో కూడి ఉందన్నారు.
గంజాయి రహిత సమాజమే లక్ష్యం: మారిచెట్లపాలెంలో పోలీసుల భారీ "కార్డన్ & సెర్చ్"
Posted On 2026-03-14 11:41:04
Readmore >
పదవ తరగతి పరీక్ష కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-03-14 11:10:04
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆన్లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి మోసాలకు పాల్పడిన నిందితుల అరెస్ట్
Posted On 2026-03-13 19:19:09
Readmore >
సైబర్ కేటుగాళ్లను హడలెత్తిస్తున్న తెలంగాణ పోలీసులు.. 117 మంది అరెస్ట్!
Posted On 2026-03-13 17:33:46
Readmore >