డైలీ భారత్, తెలంగాణ: పట్టభద్రుల కోటాలో శాసన మండలికి ఎన్నికైన తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మల్లన్నతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్య్రక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ మున్సీ, తదితరులు పాల్గొన్నారు..
News
తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం