Posted on 2024-04-30 13:45:47
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల లోని కుసుమ రామయ్య జెడ్ పి హెచ్ ఎస్ విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారు.
100% ఉత్తీర్ణతతో చరిత్ర తిరగరాసిన కుసుమ రామయ్య బాలుర ఉన్నత పాఠశాల సిరిసిల్ల.
గడిచిన 15 ఎండ్లలో 100% ఉత్తీర్ణత సాధించడం ఇదే మొదటిసారి. ప్రతి సంవత్సరం దాదాపుగా 100 నుండి 200 మంది విద్యార్థులు పరీక్ష రాయగా ఎప్పుడు కూడా 100% ఉత్తీర్ణత సాధించలేదు. ఈసారి 110 మంది విద్యార్థులకు గాను అందరూ ఉత్తీర్ణత సాధించడం జరిగింది.
9.8 GPA సాధించిన విద్యార్థులు
అక్షయ...9.8
నవ్య శ్రీ...9.8
అభిషేక్...9.8
నందిని...9.8
పరీక్షకు హాజరైన వారు 110 మంది
పాసైన వారు 110 మంది
9.7GPAసాధించిన విద్యార్థులు (06)
1.సిహెచ్ చక్రధర్
2.టి సందీప్
3.పి అక్షయ
4.కే అఖిల్
5.వై దినేష్
6.ఎస్ తేజస్విని
9.5..GPA సాధించిన విద్యార్థులు (02)
1 వి లోకేశ్వర్
2.కే అక్షయ.
2047 వరకు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి
Posted On 2025-12-08 19:32:03
Readmore >
మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్టమైన బందోబస్తు చర్యలు
Posted On 2025-12-08 18:21:39
Readmore >
ఉర్దూ అకాడమీ చైర్మన్ కుమారుని రిసెప్షన్ వేడుకకు హాజరైన టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
Posted On 2025-12-08 13:06:39
Readmore >
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే నిర్వహించిన అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
Posted On 2025-12-08 13:05:41
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు
Posted On 2025-12-07 19:45:50
Readmore >
చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి
Posted On 2025-12-07 18:39:01
Readmore >