| Daily భారత్
Logo




ఏసీబీ వలలో సివిల్ సప్లయిస్ డిటి

News

Posted on 2024-04-17 15:15:35

Share: Share


ఏసీబీ వలలో సివిల్ సప్లయిస్ డిటి

మచిలీపట్నంలో ఎసీబీ రైడ్ కలకలం.

డైలీ భారత్, కృష్ణాజిల్లా, మచిలీపట్నం :రూ.10వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన సివిల్ సప్లయిస్ డీటీ చెన్నూరి శ్రీనివాస్

రైస్ మిల్లులో పెద్ద ఎత్తున నిల్వలు చేస్తున్నారని, నెల నెల మాముళ్లు ఇవ్వాలని అవనిగడ్డకు చెందిన రైస్ మిల్లు యజమాని కామిరెడ్డి వినయ్ కుమార్ ని డిమాండ్ చేసిన డీటీ

రైస్ మిల్లు యజమాని ఫిర్యాదుతో మచిలీపట్నం బైపాస్ రోడ్డులోని పెట్రోలు బంక్ వద్ద ఈ నెలకు సంబంధించి 10వేలు ఇస్తుండగా రైడ్ చేసిన ఎసీబీ అధికారులు

ఎసీబీ ఎఎస్పీ స్నేహిత ఆధ్వర్యంలో దాడి..

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపిన ఎసీబీ ఎఎస్పీ స్నేహిత

Image 1

ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-26 11:21:46

Readmore >
Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >
Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >
Image 1

కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు

Posted On 2026-08-25 07:42:04

Readmore >
Image 1

మతం మారాలని సౌజన్యపై సాధిక్‌ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ

Posted On 2026-08-25 03:53:32

Readmore >
Image 1

వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి

Posted On 2026-08-24 15:21:21

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన టాక్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్!

Posted On 2026-08-24 14:47:32

Readmore >
Image 1

రేగా కు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలు

Posted On 2026-08-24 14:33:25

Readmore >