Posted on 2024-04-13 19:09:29
డైలీ భారత్ సిరిసిల్ల : సీఎం రేవంత్ రెడ్డిని అసభ్యపదజాలంతో ట్రోల్ చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ గడ్డం మధుకర్ (చోటు)
సీఎం రేవంత్ రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించునందుకు ఈ రోజు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గాంధీ భవన్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన వీడియో ను అసభ్య పదజాలంతో ట్రోల్ చేస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేసినా వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నల్ల బాలు ఐడి కలిగిన వ్యక్తి అసభ్యకరమైన వీడియోను ట్విట్టర్ ( ఎక్స్ ) లో పోస్ట్ చేసినట్లు వెల్లడి
అట్టి వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకొని ఎక్స్( ట్విట్టర్) ఐడిని బ్లాక్ చేయాలని పట్టణ సీఐకు పిర్యాదు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జి గడ్డం మధుకర్ (చోటు), చిందం శ్రీనివాస్, పైసా ఆంజనేయులు, గడ్డం కిరణ్, అకేని సత్తిష్, ముస్తఫా, నల్ల శ్రవణ్ తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >