Posted on 2024-04-10 15:01:28
డైలీ భారత్, వరంగల్ జిల్లా: ఖానాపురం మండలం బుధరావుపేట శివారులోని మోడల్ స్కూల్లో ఉపాధ్యాయురాలు ఆత్మహత్యకు ప్రయత్నించింది. అది గమనించిన స్కూల్ యాజమాన్యం 108 కాల్ చేసి హాస్పిటల్లో జాయిన్ చేశారు.
స్కూల్లో తోటి ఉపాధ్యాయులు వేధించడం వల్లనే స్కూల్లో ఆలౌట్ రిఫిల్ లిక్విడ్ తాగి హారిక ఆత్మహత్యకు పాల్పడిందంటున్న బంధువులు.
నర్సంపేటలోని జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఉఫాధ్యాయురాలు హారిక.
పూర్తి వివరాలు ఇంకా తెలవలసి ఉంది...
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
Posted On 2024-05-16 17:38:06
Readmore >ఇచ్చిన హామీల్లో మరోదానికి ఎగనామం? సన్న వడ్లకే బోనస్ అంటున్న రేవంత్ రెడ్డి
Posted On 2024-05-16 14:12:24
Readmore >భర్త కురుకురే ప్యాకెట్లు తేలేదని విడాకులకు అప్లై చేసిన భార్య
Posted On 2024-05-16 09:54:06
Readmore >ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2024-05-15 19:01:12
Readmore >కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష : వడ్ల కోనుగోలు పై సీరియస్
Posted On 2024-05-15 13:52:23
Readmore >ఉపాధ్యాయులపై లాఠీచార్జి అమానుషం : TTU రాజన్న సిరిసిల్ల జిల్లా
Posted On 2024-05-15 13:42:59
Readmore >