| Daily భారత్
Logo




పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు

News

Posted on 2024-04-10 14:45:15

Share: Share


పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రంధాలయం లో ఏర్పాటుచేసిన  పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు కు DEO హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు నిరుద్యోగ అభ్యర్థులు, ఉపాద్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసారు.

TET & DSC ప్రిపేర్ అవుతున్న రాజన్న సిరిసిల్ల లో అందరికీ  ఉచితంగా online classes అందించనున్నట్లు మరియు సుమారు 50,000 =00 విలువైన విన్నర్స్ పబ్లికేషన్స్ పుస్తకాలు జిల్లా గ్రంథాలయంలో ఉచితంగా అందుబాటులో ఉంచినట్లు  విన్నర్స్ పబ్లికేషన్స్ అధినేత ,అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రస్సన్న హరికృష్ణ తెలియజేసారు.

ఇట్టి కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా లోని అన్ని ఉపాధ్యాయ సంఘల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు

Image 1

అబుదాబి విమానాశ్రయం సమీపంలో జరిగిన దాడిలో తెలంగాణ వ్యక్తి గాయపడ్డాడు

Posted On 2026-03-05 06:04:46

Readmore >
Image 1

సైన్య సేన ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ

Posted On 2026-03-04 23:23:12

Readmore >
Image 1

స్త్రీ తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ ఉండదని నిరూపించిన నాగ్‌పూర్‌కు చెందిన దీపాలి ఖోబ్రగడె

Posted On 2026-03-04 21:01:53

Readmore >
Image 1

మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ

Posted On 2026-03-04 20:00:46

Readmore >
Image 1

ఓంకారేశ్వర ఆలయ నాలుగవ వార్షికోత్సవం

Posted On 2026-03-04 19:28:49

Readmore >
Image 1

కన్నకొడుకు గెంటేశాడు.. జిల్లా కలెక్టర్ కొడుకులా కాపాడారు..

Posted On 2026-03-04 18:36:56

Readmore >
Image 1

మస్జీద్ కాంప్లెక్స్‌లోని షాప్ నెంబర్ 5 కేటాయింపును వెంటనే రద్దు చేయాలి

Posted On 2026-03-04 18:30:50

Readmore >
Image 1

కెన్నెడీ పాఠశాలలో ఘనంగా ఫేర్వెల్ పార్టీ... అభినందించిన పలువురు

Posted On 2026-03-04 16:19:10

Readmore >
Image 1

38వ వార్డులో దొంగ ఓట్లపై విచారణ జరపాలి... రీపోలింగ్‌కు డిమాండ్

Posted On 2026-03-04 16:16:19

Readmore >
Image 1

రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ

Posted On 2026-03-04 15:50:03

Readmore >