| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు

పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రంధాలయం లో ఏర్పాటుచేసిన  పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు కు DEO హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు నిరుద్యోగ అభ్యర్థులు, ఉపాద్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసారు.

TET & DSC ప్రిపేర్ అవుతున్న రాజన్న సిరిసిల్ల లో అందరికీ  ఉచితంగా online classes అందించనున్నట్లు మరియు సుమారు 50,000 =00 విలువైన విన్నర్స్ పబ్లికేషన్స్ పుస్తకాలు జిల్లా గ్రంథాలయంలో ఉచితంగా అందుబాటులో ఉంచినట్లు  విన్నర్స్ పబ్లికేషన్స్ అధినేత ,అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రస్సన్న హరికృష్ణ తెలియజేసారు.

ఇట్టి కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా లోని అన్ని ఉపాధ్యాయ సంఘల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు

Previous మాసాయిపేట మండలం కెనరా బ్యాంక్ వద్ద చలివేంద్రం ఏర్పాటు
Next మోడల్ స్కూల్లో ఉపాధ్యాయురాలి ఆత్మహత్య ప్రయత్నం
ADVERTISEMENT