Posted on 2026-07-23 08:06:18
డైలీ భారత్, ఇంటర్నెట్ డెస్క్: జిల్లా జడ్జీల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు సూచించింది. సంబంధిత హైకోర్టులతో చర్చించి రెండు వారాల్లోగా నిర్ణయం తెలపాలని సీజేఐ ధర్మాసనం ఆదేశించింది.
దేశవ్యాప్తంగా ఏకరూప విధానం కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం హైకోర్టు జడ్జీల వయసు 62, సుప్రీంకోర్టు జడ్జీల వయసు 65 ఏళ్లుగా ఉంది.
చావుకు మోదీ కారణం... ఇట్లు భారత దేశ పౌరుడు అంటూ సూసైడ్ నోట్...
Posted On 2026-07-23 08:40:10
Readmore >
చీర కొనలేదని భర్తను ప్రెషర్ కుక్కర్ మూతతో బాది, ఆపై గొంతు నులిమి చంపిన భార్య
Posted On 2026-07-23 08:08:04
Readmore >
ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద ఇంటర్నెట్ బంద్!
Posted On 2026-07-22 19:43:08
Readmore >
బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ కేబుల్ చోరీ కేసును ఛేదించిన రామారెడ్డి పోలీసులు... నలుగురు నిందితుల అరెస్ట్
Posted On 2026-07-22 19:03:39
Readmore >
హైదరాబాద్లో భారీ బంగారం పట్టివేత : 1.028 కిలోల చోరీ బంగారం రికవరీ, ఇద్దరు అరెస్టు
Posted On 2026-07-22 15:32:51
Readmore >