Posted on 2026-07-11 13:46:55
డైలీ భారత్ డెస్క్: రెండు చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు,ఉద్దేశపూర్వకంగా అలా పొంది ఉంటే శిక్ష, జరిమానా..ఓటర్లంతా ‘సర్’లో పాల్గొని ఓటుహక్కును రక్షించుకోవాలి..ప్రతి ఒక్కరూ ఎన్యూమరేషన్ ఫారాన్ని నింపి ఇవ్వాల్సిందే.ముఖ్యమంత్రికైనా, ప్రధానికైనా మినహాయింపు లేదు.ఎన్యూమరేషన్ ఫారం అందకుంటే.. ఫారం-6 ఇవ్వచ్చు.గ్రామాల్లో వేగంగా ‘సర్’.. పట్టణాల్లో చిరునామా సమస్య.బీఎల్వోలకు అవగాహన లేకనే ఫారాల పంపిణీ ఆలస్యం.తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి సి సుదర్శన్రెడ్డి వెల్లడి చేశారు.
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >
సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Posted On 2026-07-11 14:06:28
Readmore >
"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"
Posted On 2026-07-11 13:59:01
Readmore >