Posted on 2026-07-11 14:06:28
డైలీ భారత్, సిరిసిల్ల: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలను సిరిసిల్ల పట్టణంలో సేవా కార్యక్రమాలతో జరుపుకున్నారు.
సిరిసిల్ల పట్టణ BJYM అధ్యక్షులు వంగ అనిల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో BJP నాయకులు, BJYM కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని 20 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
ఈ కార్యక్రమంలో పట్టణ మాజీ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్, మున్సిపల్ కౌన్సిలర్లు మామిడాల మహేష్, ఉరగొండ రాజు, మేర్గు శ్రీనివాస్, కొండ నరేష్, ఎర్రం విజయరామరాజు, రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు వేముల వైశాలి, జింక అనిల్, కోడం రవి, బూర విష్ణు, ఎనగంటి నరేష్, మోర శ్రీహరి, కాంబోజు శ్రీధర్, పోతు శ్రీనివాస్, దేవనపల్లి భాస్కర్, గాలి శ్రీనివాస్, సంగీతం సత్య సాయిరాం తో పాటు పలువురు BJP, BJYM నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రక్తదానం వంటి సేవా కార్యక్రమాల ద్వారా బండి సంజయ్ జన్మదినాన్ని స్ఫూర్తివంతంగా జరుపుకోవడం అందరికీ ఆదర్శమని నాయకులు పేర్కొన్నారు.
#HBDBandiSanjay #Sircilla #BJYM #BloodDonation #BJP #Telangana
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >