Posted on 2026-06-20 19:10:02
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని నగరంలోని నాందేవ్ వాడ లో గల స్ప్రింగ్ ఫీల్డ్ స్కూల్లో జిల్లా పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ పోటీలు సబ్ జూనియర్, జూనియర్ బాల బాలికలు, సీనియర్ స్త్రీ పురుషుల విభాగంలో నిర్వహించడం జరిగింది. జిల్లాలోని వివిధ విద్యాసంస్థల నుండి దాదాపుగా 150 క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ భాగాలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా క్రీడా అధికారి పవన్ కుమార్ , ప్రముఖ న్యాయవాది రాజ్ కుమార్ సుబేదార్ గారు, యోగా గురువు సిద్ధిరాములు, యోగ అసోసియేషన్ అధ్యక్షురాలు కళే ఐశ్వర్య , ఉపాధ్యక్షులు టి. వి. ప్రవీణ్ కుమార్, రజిత , కార్యదర్శి గంగాధర్, కోశాధికారి కమలవాని, అసోసియేషన్ సభ్యులు గాయత్రి, లోహిదాస్, అశోక్, ప్రవీణ్ లు పాల్గొని. విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.
డ్రంక్ అండ్ డ్రైవ్పై ప్రత్యేక తనిఖీలు – 374 మందికి కోర్టు శిక్షలు
Posted On 2026-06-20 20:28:48
Readmore >
జడ్పీహెచ్ఎస్ దమ్మన్నపేటలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
Posted On 2026-06-20 19:32:50
Readmore >
ఎన్ఐటీ వరంగల్ మెంటరింగ్ కార్యక్రమానికి దమ్మన్నపేట విద్యార్థి ఎంపిక
Posted On 2026-06-20 19:30:39
Readmore >
40వ ఒలింపిక్ డే 2కే రన్-2026 కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ
Posted On 2026-06-20 19:13:51
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ అమలులో రాష్ట్రంలో కామారెడ్డి జిల్లాకు 8వ స్థానం
Posted On 2026-06-20 19:13:02
Readmore >
నీట్ ఎగ్జామ్ సెంటర్ లో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి
Posted On 2026-06-20 19:09:02
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించి రూ.91 లక్షల ప్రభుత్వ నిధుల దుర్వినియోగం
Posted On 2026-06-20 19:05:45
Readmore >