Posted on 2026-06-19 04:36:56
డైలీ భారత్ స్పెషల్:
శరణార్థుల కన్నీటి గాథ మరిచిన లోకం...
యుద్ధపు నీడలో ఊరు దూరమై పోతే...
శాంతి వెతుకుతూ అడుగు ముందుకు వేస్తే…
చూడండి వారి కళ్లలో దాగిన కథలు..!
వినండి ఆ నిశ్శబ్దంలో ఉన్న వ్యథలు…!
కలలన్నీ కాలిపోయి మిగిలిన ఒంటరి డొక్కలను
ఎందుకు అర్థం చేసుకోదు ఈ సరిహద్దులు రేఖలు..?
ఆశ్రయం కోసం అలసిన ఆ అడుగుల ఆర్తనాదాన్ని ఎందుకు అర్థం చేసుకోవు ఈ సరిహద్దులు రేఖలు..?
సహాయం చేయడం కేవలం దానం కాదు,
మనిషి మనిషిగా నిలవడం..!
ఒక గుండె విరిగిన కథ ఇది..!
ఒక తల్లి మౌనం వెనుక దాగిన వేదన సత్యం ఇది..!
ఆశ్రయం కోసం అలసిన ఆ అడుగుల చప్పుడు
మనసు తడిపే కన్నీటి నిశ్శబ్ద గానం విని
మంజుల పత్తిపాటి కలం చెబుతుంది
మనిషి కోసం మనిషి నిలవాలి అని
రచన: మంజుల పత్తిపాటి
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
చరవాణి 9347042218
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >