Posted on 2026-06-18 13:46:48
సిపిఐ జిల్లా సమితి సభ్యులు మద్దోజు శ్రావణ్ కుమార్ పిలుపు
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం : స్థానిక తల్లాడ మండల కేంద్రంలో పప్పు మిల్లులు గాని వడ్ల మిల్లు గాని ఫిట్నెస్ లేని వాటిని వెంటనే గుర్తించి వాటిని సీల్ చేయాలని అంతేకాకుండా తల్లాడ ప్రజలకు వాటి నుంచి వచ్చే వ్యర్ధాల వల్ల జబ్బులకి గురవుతున్నారు తల్లాడ మండల కేంద్రంలో ప్రజలు నివసిస్తున్నటువంటి ఇళ్ల మధ్యలో ఉన్న మిల్లులను వెంటనే మార్చాలని , మిల్లుల యంత్రాలను ఒక్కసారి ప్రభుత్వం చెక్ చేసి ఫిట్నెస్ లేని మిల్లులను వెంటనే సీజ్ చేయాలని ఫిట్నెస్ లేకపోవడం వలన అందులో పని చేసేటటువంటి కార్మికులు ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి సంబంధిత అధికారులు వెంటనే అన్ని మిల్లులను ఫిట్నెస్ లను చెక్ చేయాలని దానితోపాటు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామం మధ్యలో ఉన్నటువంటి మిల్లుల్ని కూడా మార్పించాలని దీనిపై అధికారులు దృష్టి పెట్టకపోతే కలెక్టర్ దగ్గరకు వెళ్దామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు
కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్ చైర్మన్ల నియామకం
Posted On 2026-08-25 17:39:09
Readmore >
రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక
Posted On 2026-08-25 10:02:35
Readmore >
కుసుమ రామయ్య ZPHS విద్యార్థుల NCC క్యాంపు ప్రయాణం - "A" సర్టిఫికెట్ దిశగా అడుగులు
Posted On 2026-08-25 07:42:04
Readmore >
మతం మారాలని సౌజన్యపై సాధిక్ ఒత్తిడి తెచ్చాడు: కాకినాడ ఎస్పీ
Posted On 2026-08-25 03:53:32
Readmore >
జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం
Posted On 2026-08-24 14:25:56
Readmore >