Posted on 2026-06-14 13:04:49
చరిత్రలో నిలిచేలా సమ్మేళనం
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల శనివారం పూర్వ విద్యార్థులతో కిక్కిరిసిపోయింది. 1975-1976లో పదవ తరగతి పూర్తిచేసిన వారి నుంచి పాటు 2026 వరకు యాభై బ్యాచ్ల పూర్వ విద్యార్థులు ఒక్కచోట చేరి,స్కూల్లోని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.అర్ధ శతాబ్ద కాలం జ్ఞాపకాలు ఒకే వేదికపై సజీవమైతే ఎలా ఉంటుందో షాబాద్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రాంగణం ఆ అనుభూతికి సాక్ష్యంగా నిలిచింది. తమ గురువులను సన్మానించి, ఆశీర్వాదాలు పొందారు.మూడు వేల మందికి పైగా హాజరైన ఈ వేడుక ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. 2007-08 పూర్వ విద్యార్థుల శ్రీధర్, మజిత్, మూదర్సిర్, జాఫర్, శ్రీశైలం, శ్రీనివాస్, చరణ్, రాజు,దశరథ్,శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >