Posted on 2026-06-14 09:34:49
చరిత్రలో నిలిచేలా సమ్మేళనం
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల శనివారం పూర్వ విద్యార్థులతో కిక్కిరిసిపోయింది. 1975-1976లో పదవ తరగతి పూర్తిచేసిన వారి నుంచి పాటు 2026 వరకు యాభై బ్యాచ్ల పూర్వ విద్యార్థులు ఒక్కచోట చేరి,స్కూల్లోని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.అర్ధ శతాబ్ద కాలం జ్ఞాపకాలు ఒకే వేదికపై సజీవమైతే ఎలా ఉంటుందో షాబాద్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రాంగణం ఆ అనుభూతికి సాక్ష్యంగా నిలిచింది. తమ గురువులను సన్మానించి, ఆశీర్వాదాలు పొందారు.మూడు వేల మందికి పైగా హాజరైన ఈ వేడుక ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. 2007-08 పూర్వ విద్యార్థుల శ్రీధర్, మజిత్, మూదర్సిర్, జాఫర్, శ్రీశైలం, శ్రీనివాస్, చరణ్, రాజు,దశరథ్,శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >
నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-08-28 17:25:46
Readmore >
నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-28 15:24:06
Readmore >
సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి
Posted On 2026-08-28 14:22:50
Readmore >
జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి
Posted On 2026-08-28 14:19:41
Readmore >
ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్కే చాంద్ పాషా
Posted On 2026-08-28 14:18:02
Readmore >