Posted on 2026-06-14 20:58:52
డైలీ భారత్, పల్నాడు: పల్నాడు జిల్లా మాచవరం మండలం మరియు బెల్లంకొండ మండలంలోని పలు గ్రామాల్లో పంట పొలాల్లో ఉన్న విద్యుత్తు తీగలను మరియు ట్రాన్స్ఫార్మర్లలో ఉన్న రాగి వైర్లను అపహరించిన నలుగురు నిందితులను వీరి వద్ద కొన్న వ్యాపారిని కూడా అరెస్టు చేసినట్లు మాచవరం పోలీసులు తెలిపారు. గత 20 రోజులుగా ఈ రెండు మండలాల్లో పలు గ్రామాల్లో పంట పొలాల్లో ఉన్న ఈ వైర్లను అపహరించి గుంటూరు కు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తికి విక్రయించడం జరిగిందని తెలిపారు.
సమాచారం మేరకు నిందితులైన శ్రీ రుక్మిణి పురం గ్రామానికి చెందిన కటికం శేషగిరి వడితే రంగనాయక్ కొత్త గణేషన్ పాడు గ్రామానికి చెందిన లంజపల్లి రాజేష్, ఇద్దరు మైనర్లు మొత్తం ఐదుగురిని మాచవరం మండలం పిల్లుట్ల ప్రాంతంలో శుక్రవారం అరెస్టు చేసి వారి వద్ద ఉన్న వైర్లను స్వాధీనపరుచుకొని రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరిచినారు.
గత రెండు నెలల్లో ట్రాన్స్ఫార్మర్ దొంగలను పట్టుకోవటం ఇది రెండోసారి...
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >