Posted on 2026-06-14 10:24:26
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు భీమారం గ్రామ వార్డు సభ్యులు మహిళల సమక్షంలో శనివారం ఘనంగా నిర్వహించారు.పూల బొకే అందచేసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేస్తూ అనేక పదవులను ఆరాధించిన వారు మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాములు నాయక్,ఉప సర్పంచ్ మల్లేష్ నాయక్, వార్డు సభ్యులు రమాదేవి, అరుణ కుమారి,ప్రశాంత్ గౌడ్ బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, సత్యం గౌడ్, బుచ్చయ్య, సత్యం, శ్రీశైలం, యాదయ్య,చందర్ తదితరులు పాల్గొన్నారు.
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >
నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-08-28 17:25:46
Readmore >
నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-28 15:24:06
Readmore >
సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి
Posted On 2026-08-28 14:22:50
Readmore >
జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి
Posted On 2026-08-28 14:19:41
Readmore >
ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్కే చాంద్ పాషా
Posted On 2026-08-28 14:18:02
Readmore >