Posted on 2026-06-14 09:20:07
రైల్వే జనరల్ టికెట్తో స్లీపర్, ఏసీ కోచ్లలో ప్రయాణిస్తే జరిమానా
డైలీ భారత్, తెలంగాణ డెస్క్: రైల్వేశాఖ ప్రయాణికుల సౌకర్యం కోసం నిబంధనలను కఠినతరం చేసింది. జనరల్ లేదా వెయిటింగ్ లిస్ట్ టికెట్తో రిజర్వ్ చేయని కోచ్లలోనే ప్రయాణించాలి. స్లీపర్ లేదా ఏసీ కోచ్లలో ప్రయాణించాలంటే తప్పనిసరిగా రిజర్వేషన్ చేయించుకోవాలి. నిబంధనలు ఉల్లంఘించి స్లీపర్ కోచ్లో ప్రయాణిస్తే రూ.250, ఏసీ కోచ్లో ప్రయాణిస్తే రూ.440 వరకు జరిమానా విధించబడుతుంది
ప్రయాణికులు ఈ నిబంధనలను పాటించి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణించాలని సూచించారు.ఐతే సీట్లు ఖాళీగా మాత్రం ఉంటే టీటీఈ కి అదనపు రుసుము చెల్లించి టికెట్ ను అప్ గ్రేడ్ చేయించుకోవచ్చు అని రైల్వే శాఖ తెలిపింది.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >