Posted on 2026-06-14 05:00:06
డైలీ భారత్, కామారెడ్డి : విద్యాశాఖ అధికారులు ప్రైవేటు పాఠశాలలను తనిఖీ చేసి అక్రమంగా అడ్మిషన్లు చేసిన ,పుస్తకాలు అమ్మిన, అధిక ఫీజులు వసూలు చేసిన, అలాగే ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్న పాఠశాలలను గుర్తింపు రద్దు చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేశారు
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కామారెడ్డి నగర శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు విలేకర్ల సమావేశం నిర్వహించడం జరిగింది. కామారెడ్డి జిల్లా కేంద్రం లో మరియు మండల కేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలలు అక్రమంగా అడ్మిషన్స్ జరుపుతూ అధిక ఫీజులు వసూలు చేస్తున, ప్రభుత్వ అనుమతులు లేకుండా 9,10 వ తరగతులకు అడ్మిషన్స్ చేస్తున్నారూ, క్వాలిఫైడ్ టీచర్స్ లేకుండా విద్యార్థులపై కల్తీ విద్య కుట్ర చేస్తున్నారు ప్రభుత్వం అధికారులకు పలుమార్లు విన్నవించుకున్న స్పందించక పోవడం సిగ్గు చేటు ఇప్పుడైనా అధికారులు నిద్ర లేచి ప్రైవేట్ పాఠశాలలో తనిఖీ చేసి గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం లేకపోతే గాడిదతో డీఈఓ ఆఫీసు ముట్టడిస్తాం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అక్షయ్,కౌశిక్,స్వస్తిక్ , వినయ్ తదితరులు పాల్గొనడం జరిగింది.
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >
నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-08-28 17:25:46
Readmore >
నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-28 15:24:06
Readmore >
సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి
Posted On 2026-08-28 14:22:50
Readmore >
జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి
Posted On 2026-08-28 14:19:41
Readmore >