Posted on 2026-06-13 08:01:24
డైలీ భారత్, వైరా: బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు నివాసంలో జూలూరుపాడు మండలంలోని పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరికలుపై పలు అంశాలపై ప్రత్యేకంగా చర్చించిన బీఆర్ఎస్ పార్టీ వైరా నియోజకవర్గ నాయకులు లకావత్ గిరిబాబు ఈ ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పని ఖతం అయ్యిందని రాబోయే రోజుల్లో మళ్లీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ పాలన తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని అన్నారు, అధికార పార్టీలో చేరికలు లేవు, ప్రతిపక్ష పార్టీలో ఇతర పార్టీల నాయకులు కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు
సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు
Posted On 2026-08-29 10:54:50
Readmore >
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >
నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-08-28 17:25:46
Readmore >
నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-28 15:24:06
Readmore >
సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి
Posted On 2026-08-28 14:22:50
Readmore >