| Daily భారత్
Logo




అర్బన్ పార్క్ సందర్శించిన విద్యార్థులు..

News

Posted on 2026-06-12 18:54:04

Share: Share


అర్బన్ పార్క్ సందర్శించిన విద్యార్థులు..

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ప్రజా పాలన ప్రగతి పాలన కార్యక్రమంలో భాగంగా ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన అర్బన్ పార్క్ సందర్శన కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గర్ల్స్ సిరిసిల్ల స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ట్రెక్కింగ్, వ్యాస రచన, చిత్రలేఖనం (డ్రాయింగ్) పోటీలు నిర్వహించి  విజేతలకు బహుమతులు అందజేశారు.

అలాగే విద్యార్థులు పార్క్‌లోని చెట్లు, ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించి, వాటి ప్రాముఖ్యత, ఉపయోగాలు, పర్యావరణ పరిరక్షణలో వాటి పాత్ర గురించి అవగాహన పొందారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ప్రకృతి పట్ల ప్రేమను, పర్యావరణ పరిరక్షణ బాధ్యతను పెంపొందించేందుకు దోహదపడింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు స్వప్న మంజుల, సురేష్ పీడీ పాల్గొన్నారు.

Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >
Image 1

దివ్యాంగుల వైద్యానికి ఆర్థిక సహాయం

Posted On 2026-06-12 21:34:48

Readmore >
Image 1

సానిటేషన్ సిబ్బంది సేవలను గుర్తించి అభినందించిన ఆలయ ఈవో

Posted On 2026-06-12 20:23:57

Readmore >
Image 1

తాళిపేరు ఎడమ కాలువలో నీటి ప్రవాహానికి అడ్డంకులు తొలగించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-12 20:07:23

Readmore >
Image 1

అర్బన్ పార్క్ సందర్శించిన విద్యార్థులు..

Posted On 2026-06-12 18:54:04

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-06-12 18:52:12

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లల్ని చదివించండి : సర్పంచ్ దుంపల చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-06-12 18:48:24

Readmore >
Image 1

ఏసీబీ వలలో ఎంపీడీఓ

Posted On 2026-06-12 15:09:22

Readmore >
Image 1

హనీ ట్రాప్ : టిండర్ యాప్ లో 52 లక్షలు పోగొట్టుకున్న మహిళ న్యాయమూర్తి

Posted On 2026-06-12 12:51:28

Readmore >