Posted on 2026-06-12 15:24:04
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ప్రజా పాలన ప్రగతి పాలన కార్యక్రమంలో భాగంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన అర్బన్ పార్క్ సందర్శన కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గర్ల్స్ సిరిసిల్ల స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ట్రెక్కింగ్, వ్యాస రచన, చిత్రలేఖనం (డ్రాయింగ్) పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.
అలాగే విద్యార్థులు పార్క్లోని చెట్లు, ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించి, వాటి ప్రాముఖ్యత, ఉపయోగాలు, పర్యావరణ పరిరక్షణలో వాటి పాత్ర గురించి అవగాహన పొందారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ప్రకృతి పట్ల ప్రేమను, పర్యావరణ పరిరక్షణ బాధ్యతను పెంపొందించేందుకు దోహదపడింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు స్వప్న మంజుల, సురేష్ పీడీ పాల్గొన్నారు.
ఆగస్టు 31న నిజామాబాద్లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి
Posted On 2026-08-29 15:12:04
Readmore >
అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
Posted On 2026-08-29 15:11:10
Readmore >
కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్
Posted On 2026-08-29 15:08:39
Readmore >
సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు
Posted On 2026-08-29 10:54:50
Readmore >
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >