Posted on 2026-06-12 15:18:24
డైలీ భారత్, ధమ్మన్నపెట్: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ధమ్మన్నపెట్ ఉపాధ్యాయులు మరియు ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అని సీనియర్ ఉపాధ్యాయులు బోయన్నగారి నారాయణ తెలియచేశారు ఈ సందర్భంగా సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోనే మనకు నాణ్యమైన విద్య లభిస్తుంది కాబట్టి తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించి వ్యయ ప్రయాసాలకు గురికావద్దని కోరారు మౌలిక వసతులు కల్పనలో మేము పాఠశాలకు అండగా ఉంటామని తెలియజేశారు మన ఉన్నత పాఠశాల జాతీయస్థాయిలో గుర్తింపు పొందిందని ఈ సందర్భంగా వారు ప్రస్తావించారు ప్రభుత్వ పాఠశాలలో చదువుతోపాటు అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థులు మనోవికాసం పొందుతున్నారని అన్నారు ఉప సర్పంచ్ హామీద్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధిలో మేము భాగస్వాములు అవుతామని హామీ ఇచ్చారు తదనంతరం అందుబాటులో ఉన్న విద్యార్థులకు నోటు పుస్తకాలు మరియు టెక్స్ట్ బుక్స్ అందజేయడం జరిగింది
ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం ప్రజాప్రతినిధులు సర్పంచ్ దుంపల చంద్రశేఖర్ రెడ్డి ఉప సర్పంచ్ హమీద్ మరియు వార్డు మెంబర్ స్వామి, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు
ఆగస్టు 31న నిజామాబాద్లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి
Posted On 2026-08-29 15:12:04
Readmore >
అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
Posted On 2026-08-29 15:11:10
Readmore >
కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్
Posted On 2026-08-29 15:08:39
Readmore >
సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు
Posted On 2026-08-29 10:54:50
Readmore >
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >