Posted on 2026-06-12 15:09:22
డైలీ భారత్, నర్సింహులపేట: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో ఎంపీడీఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, అలాగే ఎంపీడీఓ కుమారుడు చిక్కినట్లు సమాచారం.
పడమటి గూడెం గ్రామంలో ఓ వెంచర్ అనుమతికి సంబంధించి ₹1 లక్ష లంచం డిమాండ్ చేసి, సెటిల్మెంట్ జరిగిన నేపథ్యంలో ₹45 వేల నగదు స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నట్లు తెలుస్తోంది.
అలాగే ఎంపీడీఓ కార్యాలయంలో వివిధ వ్యవహారాలను నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీడీఓ కుమారుడు కూడా ఏసీబీ అధికారుల విచారణలో ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనపై పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది. ACB దర్యాప్తు కొనసాగుతోంది.
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >
తాళిపేరు ఎడమ కాలువలో నీటి ప్రవాహానికి అడ్డంకులు తొలగించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-12 20:07:23
Readmore >
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-12 18:52:12
Readmore >
ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లల్ని చదివించండి : సర్పంచ్ దుంపల చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-06-12 18:48:24
Readmore >
హనీ ట్రాప్ : టిండర్ యాప్ లో 52 లక్షలు పోగొట్టుకున్న మహిళ న్యాయమూర్తి
Posted On 2026-06-12 12:51:28
Readmore >