| Daily భారత్
Logo




ఏసీబీ వలలో ఎంపీడీఓ

News

Posted on 2026-06-12 15:09:22

Share: Share


 ఏసీబీ వలలో ఎంపీడీఓ

డైలీ భారత్, నర్సింహులపేట: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో ఎంపీడీఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, అలాగే ఎంపీడీఓ కుమారుడు చిక్కినట్లు సమాచారం.

పడమటి గూడెం గ్రామంలో ఓ వెంచర్ అనుమతికి సంబంధించి ₹1 లక్ష లంచం డిమాండ్ చేసి, సెటిల్‌మెంట్ జరిగిన నేపథ్యంలో ₹45 వేల నగదు స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలుస్తోంది.

అలాగే ఎంపీడీఓ కార్యాలయంలో వివిధ వ్యవహారాలను నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీడీఓ కుమారుడు కూడా ఏసీబీ అధికారుల విచారణలో ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటనపై పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది. ACB దర్యాప్తు కొనసాగుతోంది.

Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >
Image 1

దివ్యాంగుల వైద్యానికి ఆర్థిక సహాయం

Posted On 2026-06-12 21:34:48

Readmore >
Image 1

సానిటేషన్ సిబ్బంది సేవలను గుర్తించి అభినందించిన ఆలయ ఈవో

Posted On 2026-06-12 20:23:57

Readmore >
Image 1

తాళిపేరు ఎడమ కాలువలో నీటి ప్రవాహానికి అడ్డంకులు తొలగించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-12 20:07:23

Readmore >
Image 1

అర్బన్ పార్క్ సందర్శించిన విద్యార్థులు..

Posted On 2026-06-12 18:54:04

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-06-12 18:52:12

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లల్ని చదివించండి : సర్పంచ్ దుంపల చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-06-12 18:48:24

Readmore >
Image 1

ఏసీబీ వలలో ఎంపీడీఓ

Posted On 2026-06-12 15:09:22

Readmore >
Image 1

హనీ ట్రాప్ : టిండర్ యాప్ లో 52 లక్షలు పోగొట్టుకున్న మహిళ న్యాయమూర్తి

Posted On 2026-06-12 12:51:28

Readmore >