Posted on 2026-06-11 15:27:59
డైలీ భారత్, ఎన్టీఆర్ జిల్లా: ఎన్టీఆర్ జిల్లా ట్రాఫిక్ డీసీపీ షరీనా బేగం, ఐపీఎస్ నలందా స్కూల్ బస్సులను తనిఖీ చేసి, విద్యార్థుల సురక్షిత ప్రయాణం కోసం అన్ని భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలని యాజమాన్యాన్ని ఆదేశించారు.
తనిఖీల సందర్భంగా ప్రతి స్కూల్ బస్సులో సేఫ్టీ గ్రిల్స్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఎమర్జెన్సీ ఎగ్జిట్, చెల్లుబాటు అయ్యే పత్రాలు, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, స్పీడ్ గవర్నర్, సీసీటీవీ కెమెరాలు తదితర భద్రతా సౌకర్యాలు తప్పనిసరిగా ఉండాలని సూచించారు.
అలాగే, స్కూల్ బస్సుల భద్రతా నిబంధనలను యాజమాన్యాలు కచ్చితంగా పాటించాలని, తనిఖీలలో ఏవైనా ఉల్లంఘనలు గుర్తించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
#NTRDistrictPolice #TrafficPolice #SchoolBusSafety #StudentSafety #RoadSafety #SafeJourney #VijayawadaTrafficPolice ₹Dgp Andhra Pradesh #Andhra Pradesh Police
ఆగస్టు 31న నిజామాబాద్లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి
Posted On 2026-08-29 15:12:04
Readmore >
అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
Posted On 2026-08-29 15:11:10
Readmore >
కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్
Posted On 2026-08-29 15:08:39
Readmore >
సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు
Posted On 2026-08-29 10:54:50
Readmore >
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >