Posted on 2026-06-11 18:20:26
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం సరోజనాపురంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఎన్సీపీ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు (ఎన్వైసీ), ఆంధ్రప్రదేశ్ & ఒడిశా రాష్ట్రాల ఇన్చార్జి డా. మద్దిశెట్టి సామేలు పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్సీపీ పార్టీ – ఎన్డీఏ మహాకూటమిని అవమానపరిచే విధంగా ఎవరైనా వ్యాఖ్యలు చేసినా, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలకు పాల్పడినా సహించేది లేదని హెచ్చరించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే వారిపై పార్టీ క్రమశిక్షణా చర్యలు తప్పవని స్పష్టం చేశారు.పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 15 మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా వ్యాప్తంగా స్క్రాప్ దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు
Posted On 2026-06-11 20:54:40
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-11 20:20:24
Readmore >
ఖమ్మం చిన్నారి పై అత్యాచారానికి పాల్పడిన దోషినీ కఠినంగా శిక్షించాలి : బిజెపి పార్టీ తంబళ్ల రవి
Posted On 2026-06-11 20:19:16
Readmore >
విద్యార్థుల భద్రతే ప్రథమ ప్రాధాన్యం : ట్రాఫిక్ డీసీపీ షరీనా బేగం
Posted On 2026-06-11 18:57:59
Readmore >
అందుబాటులో ఉండాలి.. వైద్యం అందించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-11 18:49:50
Readmore >
ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ
Posted On 2026-06-11 18:26:53
Readmore >
డిప్యూటీ ఈవో పోస్టులకు బిఈడీ,ఎంఈడీ చేసిన వారికే అవకాశం కల్పించాలి
Posted On 2026-06-11 18:24:17
Readmore >
దమ్మపేట మండలం సరోజ నాపురం కార్యకర్తల సమావేశం లో పాల్గొన్న మదిశెట్టి సామేలు
Posted On 2026-06-11 18:20:26
Readmore >