| Daily భారత్
Logo




కామారెడ్డి జిల్లా తెలంగాణ పిఆర్టియు ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన మహోత్సవం

News

Posted on 2026-06-03 16:10:41

Share: Share


కామారెడ్డి జిల్లా తెలంగాణ పిఆర్టియు ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన మహోత్సవం

డైలీ భారత్, కామారెడ్డి: గత ఎనిమిది సంవత్సరాలుగా విజయవంతంగా కామారెడ్డి జిల్లా విద్యాధికారిగా బాధ్యతలు నిర్వర్తించి నేడు బదిలీపై వెళ్తున్న ఎస్.రాజు కి పిఆర్టియు తెలంగాణ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యాశాఖలో వివిధ హోదాలో పనిచేస్తున్న జిల్లా అధికారులు, మండల విద్యాధికారులు పి ఆర్ టి యు తెలంగాణ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు అంబీర్ మనోహర్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జనపాల లక్ష్మీరాజం, రాష్ట్ర మరియు జిల్లా నాయకులు లెనిన్, గిరి, మారుతి, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Image 1

కోనరావుపేట మండలంలో ప్లాస్టిక్ రహిత ధర్మారం లక్ష్యంగా ముందడుగు

Posted On 2026-06-03 16:16:28

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లా తెలంగాణ పిఆర్టియు ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన మహోత్సవం

Posted On 2026-06-03 16:10:41

Readmore >
Image 1

భూ తగాదాల్లో సెటిల్‌మెంట్లు చేసేవారికి “కౌన్సిలింగ్” ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్.

Posted On 2026-06-03 16:08:42

Readmore >
Image 1

వెంకటసాయి నగర్‌ కాలనీ లో పెండింగ్ లో ఉన్న సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు విజయేందర్ రెడ్డి

Posted On 2026-06-03 15:46:16

Readmore >
Image 1

మగ్గం మాట్లాడుతోంది..!

Posted On 2026-06-03 14:01:43

Readmore >
Image 1

విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలీ...బిజెపి పార్టీ డిమాండ్

Posted On 2026-06-03 13:46:28

Readmore >
Image 1

ఘోర అగ్నిప్రమాదం... విదేశీయులతో సహా పలువురు సజీవదహనం

Posted On 2026-06-03 13:24:53

Readmore >
Image 1

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. విజయ్ కుమార్‌కు ప్రతిష్టాత్మక రాష్ట్రస్థాయి "ఉత్తమ ప్రిన్సిపల్ పురస్కారం"

Posted On 2026-06-03 09:58:42

Readmore >
Image 1

హెల్త్ కార్డులపై అపోహలు వద్దు : పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి

Posted On 2026-06-02 20:47:41

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్లలో పదవ తరగతి టాపర్లకు కేటీఆర్ "గిఫ్ట్ ఏ స్మైల్" ఐపాడ్ ల పంపిణీ

Posted On 2026-06-02 20:33:53

Readmore >