Posted on 2026-06-03 12:40:41
డైలీ భారత్, కామారెడ్డి: గత ఎనిమిది సంవత్సరాలుగా విజయవంతంగా కామారెడ్డి జిల్లా విద్యాధికారిగా బాధ్యతలు నిర్వర్తించి నేడు బదిలీపై వెళ్తున్న ఎస్.రాజు కి పిఆర్టియు తెలంగాణ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యాశాఖలో వివిధ హోదాలో పనిచేస్తున్న జిల్లా అధికారులు, మండల విద్యాధికారులు పి ఆర్ టి యు తెలంగాణ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు అంబీర్ మనోహర్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జనపాల లక్ష్మీరాజం, రాష్ట్ర మరియు జిల్లా నాయకులు లెనిన్, గిరి, మారుతి, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
MP వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో రూప్లా తండాలో బిఆర్ఎస్ పార్టీ లో భారీ చేరికలు
Posted On 2026-07-26 05:15:34
Readmore >
15 ఏళ్ల న్యాయపోరాటానికి ముగింపు... హైకోర్టు తీర్పును హర్షించిన డా. మద్దిశెట్టి సామేలు
Posted On 2026-07-25 16:44:33
Readmore >
హైకోర్టు న్యాయమూర్తులకు ఘన స్వాగతం పలికిన జిల్లా ఉన్నతాధికారులు
Posted On 2026-07-25 15:36:10
Readmore >
విద్యార్థుల విజయకేతానికి నాంది " కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా"
Posted On 2026-07-25 15:35:16
Readmore >