Posted on 2026-05-21 23:23:22
డైలీ భారత్, శివంపేట: మెదక్ జిల్లా శివంపేట మునీరాబాద్ గ్రామ శివారులోని ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ సంస్థ యజమానికి ఫోన్ చేసి, తాను రేవంత్ రెడ్డి పీఏనని చెప్పి డబ్బులు డిమాండ్ చేసిన శివంపేట గ్రామానికి చెందిన ఉప్పల సంతోష్ గుప్తా అనే వ్యక్తి..
సదరు సంస్థకు చెందిన భూమి సమస్యలో ఉందని, తనకు రాష్ట్ర మంత్రులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, డబ్బులిస్తే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తానని తెలిపిన సంతోష్ గుప్తా..
ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ సంస్థ ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి, మంత్రులతో దిగిన ఫోటోలు చూపించి వ్యాపారవేత్తలను బెదిరిస్తున్నట్లు పోలీసులు గుర్తింపు..దీంతో సంతోష్ గుప్తాపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు..!!
రేవంత్ రెడ్డి పీఏనని చెప్పుకుని వసూళ్లకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్..!!
Posted On 2026-05-21 23:23:22
Readmore >
పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష మరియు లక్ష రూపాయల జరిమానా
Posted On 2026-05-21 20:49:41
Readmore >
శిక్షణ వినియోగించుకొని.. ఆర్థికంగా ఎదగాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-21 18:50:39
Readmore >
“డిప్రెషన్ - Depression" (బలహీనత కాదు… చికిత్స అవసరమైన మానసిక వ్యాధి)
Posted On 2026-05-21 18:34:59
Readmore >
ధాన్యం అన్ లోడింగ్ కోసం హమాలీల సంఖ్య పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-21 11:42:53
Readmore >
మళ్ళీ గంగ దేవి గుట్టను అక్రమంగా త్రవ్వడానికి ప్రయత్నించిన కాంట్రాక్టర్
Posted On 2026-05-21 08:19:55
Readmore >