| Daily భారత్
Logo




రేవంత్ రెడ్డి పీఏనని చెప్పుకుని వసూళ్లకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్..!!

News

Posted on 2026-05-21 19:53:22

Share: Share


రేవంత్ రెడ్డి పీఏనని చెప్పుకుని వసూళ్లకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్..!!

డైలీ భారత్, శివంపేట: మెదక్ జిల్లా శివంపేట మునీరాబాద్ గ్రామ శివారులోని ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ సంస్థ యజమానికి ఫోన్ చేసి, తాను రేవంత్ రెడ్డి పీఏనని చెప్పి డబ్బులు డిమాండ్ చేసిన శివంపేట గ్రామానికి చెందిన ఉప్పల సంతోష్ గుప్తా అనే వ్యక్తి..

సదరు సంస్థకు చెందిన భూమి సమస్యలో ఉందని, తనకు రాష్ట్ర మంత్రులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, డబ్బులిస్తే మీ సమస్యలన్నీ పరిష్కరిస్తానని తెలిపిన సంతోష్ గుప్తా..

ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ సంస్థ ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి, మంత్రులతో దిగిన ఫోటోలు చూపించి వ్యాపారవేత్తలను బెదిరిస్తున్నట్లు పోలీసులు గుర్తింపు..దీంతో సంతోష్ గుప్తాపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు..!!

Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >