Posted on 2026-05-21 18:39:06
మెడికల్ క్యాంప్ లు,Ors,మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేయాలీ
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం బిజెపి నాయకులు తంబళ్ల రవి మాట్లాడుతూ అశ్వరావుపేట నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉండటం వల్ల పంచాయతీ కార్యదర్శిలు వేసవి తాపం తగ్గించడం కోసం రహదారిపై నీరు కొట్టించటం, మెడికల్ క్యాంపులు,మజ్జిగ,ఓ ఆర్ ఎస్ వంటివి ప్రజలకు ఉచితంగా అందించే చర్యలు తీసుకుంటే ప్రజలకు,వాహనదారులకు,వ్యాపారులకు కొంత ఉపశమనం కలిగించినవారు అవుతారు అని,ముఖ్యంగా ఎండ తీవ్రత చిన్న పిల్లలు,పెద్ద వయసు వారి మీద ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు
పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష మరియు లక్ష రూపాయల జరిమానా
Posted On 2026-05-21 20:49:41
Readmore >
శిక్షణ వినియోగించుకొని.. ఆర్థికంగా ఎదగాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-21 18:50:39
Readmore >
“డిప్రెషన్ - Depression" (బలహీనత కాదు… చికిత్స అవసరమైన మానసిక వ్యాధి)
Posted On 2026-05-21 18:34:59
Readmore >
ధాన్యం అన్ లోడింగ్ కోసం హమాలీల సంఖ్య పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-21 11:42:53
Readmore >
మళ్ళీ గంగ దేవి గుట్టను అక్రమంగా త్రవ్వడానికి ప్రయత్నించిన కాంట్రాక్టర్
Posted On 2026-05-21 08:19:55
Readmore >
సర్వే నెం. 444 లో అక్రమ నిర్మాణాలు... ఓ కార్పొరేటర్ అండతో అక్రమ నిర్మాణాల జాతర?
Posted On 2026-05-21 08:18:44
Readmore >