Posted on 2026-05-14 20:16:30
దుగ్గొండి తాహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు....
పదివేల లంచంతో అధికారులకు చిక్కిన ఆర్ఐ రాంబాబు..
డైలీ భారత్, వరంగల్: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని తాహసిల్దార్ కార్యాలయంలో బుధవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మండలానికి చెందిన మధిర గ్రామానికి చెందిన లొల్లాటి రాజు తండ్రి నర్సయ్య ఇటీవల మరణించారు. వారసత్వపు హక్కుగా రావాల్సిన భూమిని 27 గంటల భూమి బదిలీ కి సంబంధించిన ఫైల్ విషయం పై ఆర్ ఐ ను సంప్రదించగా పదివేల రూపాయల లంచం డిమాండ్ చేసినట్టుగా తెలిపారు. బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించగా మండల కార్యాలయంలోని రెడ్ హ్యాండెడ్ గా దాడి చేసి ఆర్ ఐ రాంబాబు ను పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అనంతరం కార్యాలయంలో పలుఫైలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
"మానసిక ఆందోళన...ఇక భయం లేదు" (Anxiety) (మీ కోసమే మేమున్నాం)
Posted On 2026-05-14 18:59:23
Readmore >
బక్రీద్ పండుగకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు – 24/7 జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు
Posted On 2026-05-14 18:50:21
Readmore >
ఎడవల్లి కృష్ణ నీ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షులు తెలిపిన రాయల శాంతయ్య మరియు నాయకులు
Posted On 2026-05-14 18:45:13
Readmore >
కబేళాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న 122 పశువులు పట్టివేత, ఒక లారీ సీజ్ చేసిన చంద్రుగొండ పోలీసులు
Posted On 2026-05-14 08:26:36
Readmore >