Posted on 2026-05-14 16:46:30
దుగ్గొండి తాహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు....
పదివేల లంచంతో అధికారులకు చిక్కిన ఆర్ఐ రాంబాబు..
డైలీ భారత్, వరంగల్: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని తాహసిల్దార్ కార్యాలయంలో బుధవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మండలానికి చెందిన మధిర గ్రామానికి చెందిన లొల్లాటి రాజు తండ్రి నర్సయ్య ఇటీవల మరణించారు. వారసత్వపు హక్కుగా రావాల్సిన భూమిని 27 గంటల భూమి బదిలీ కి సంబంధించిన ఫైల్ విషయం పై ఆర్ ఐ ను సంప్రదించగా పదివేల రూపాయల లంచం డిమాండ్ చేసినట్టుగా తెలిపారు. బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించగా మండల కార్యాలయంలోని రెడ్ హ్యాండెడ్ గా దాడి చేసి ఆర్ ఐ రాంబాబు ను పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అనంతరం కార్యాలయంలో పలుఫైలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >
కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్
Posted On 2026-07-13 18:16:26
Readmore >