| Daily భారత్
Logo




ఏసీబీ వలలో ఆర్ఐ

News

Posted on 2026-05-14 20:16:30

Share: Share


ఏసీబీ వలలో ఆర్ఐ

దుగ్గొండి తాహసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు....

పదివేల లంచంతో అధికారులకు చిక్కిన ఆర్ఐ రాంబాబు..

డైలీ భారత్, వరంగల్: వరంగల్ జిల్లా  దుగ్గొండి మండలంలోని తాహసిల్దార్ కార్యాలయంలో బుధవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మండలానికి చెందిన మధిర గ్రామానికి చెందిన లొల్లాటి రాజు తండ్రి నర్సయ్య ఇటీవల మరణించారు.  వారసత్వపు హక్కుగా రావాల్సిన భూమిని 27 గంటల భూమి బదిలీ కి సంబంధించిన ఫైల్ విషయం పై  ఆర్ ఐ  ను  సంప్రదించగా పదివేల రూపాయల లంచం డిమాండ్ చేసినట్టుగా తెలిపారు. బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించగా మండల కార్యాలయంలోని రెడ్ హ్యాండెడ్ గా దాడి చేసి ఆర్ ఐ రాంబాబు ను పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అనంతరం కార్యాలయంలో పలుఫైలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Image 1

క్షుద్ర పూజల పేరుతో 54 గ్రాముల బంగారం అపహరణ

Posted On 2026-05-15 10:30:52

Readmore >
Image 1

ఏసీబీ వలలో ఆర్ఐ

Posted On 2026-05-14 20:16:30

Readmore >
Image 1

ప్రకృతిని కాపాడు : మంజుల పత్తిపాటి

Posted On 2026-05-14 19:43:09

Readmore >
Image 1

"మానసిక ఆందోళన...ఇక భయం లేదు" (Anxiety) (మీ కోసమే మేమున్నాం)

Posted On 2026-05-14 18:59:23

Readmore >
Image 1

ఫరీద్‌పేట్‌లో బాడీ మీటింగ్ బహిష్కరణ

Posted On 2026-05-14 18:52:34

Readmore >
Image 1

బక్రీద్ పండుగకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు – 24/7 జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు

Posted On 2026-05-14 18:50:21

Readmore >
Image 1

కేరళం ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్‌

Posted On 2026-05-14 18:46:05

Readmore >
Image 1

ఎడవల్లి కృష్ణ నీ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షులు తెలిపిన రాయల శాంతయ్య మరియు నాయకులు

Posted On 2026-05-14 18:45:13

Readmore >
Image 1

బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు..

Posted On 2026-05-14 18:44:01

Readmore >
Image 1

కబేళాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న 122 పశువులు పట్టివేత, ఒక లారీ సీజ్ చేసిన చంద్రుగొండ పోలీసులు

Posted On 2026-05-14 08:26:36

Readmore >