Posted on 2026-05-14 18:45:13
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ మున్సిపాలిటీ ఎడవల్లి కృష్ణ అమెరికా పర్యటన విజయవంతంగా ముగించుకొని స్వదేశానికి తిరిగి వచ్చిన సందర్భంగా వారి నివాసంలో సన్మానించి బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది
ఈ కార్యక్రమములో రాయల శాంతయ్య,బొమ్మిడి మల్లికార్జున్,నూకల రంగారావు, సకినాల వెంకటేశ్వరావు,కోటేశ్వరరావు, ఏలూరి రాజేష్ కుమార్,గులాం మతీన్,వెలిశాల రమేష్, సాంబయ్య,లోగానీ మురళి, రామ్ నాయక్, మహేష్,రాంబాబు,తదితరులు పాల్గొన్నారు
"మానసిక ఆందోళన...ఇక భయం లేదు" (Anxiety) (మీ కోసమే మేమున్నాం)
Posted On 2026-05-14 18:59:23
Readmore >
బక్రీద్ పండుగకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు – 24/7 జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు
Posted On 2026-05-14 18:50:21
Readmore >
ఎడవల్లి కృష్ణ నీ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షులు తెలిపిన రాయల శాంతయ్య మరియు నాయకులు
Posted On 2026-05-14 18:45:13
Readmore >
కబేళాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న 122 పశువులు పట్టివేత, ఒక లారీ సీజ్ చేసిన చంద్రుగొండ పోలీసులు
Posted On 2026-05-14 08:26:36
Readmore >