Posted on 2026-05-14 15:15:13
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ మున్సిపాలిటీ ఎడవల్లి కృష్ణ అమెరికా పర్యటన విజయవంతంగా ముగించుకొని స్వదేశానికి తిరిగి వచ్చిన సందర్భంగా వారి నివాసంలో సన్మానించి బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది
ఈ కార్యక్రమములో రాయల శాంతయ్య,బొమ్మిడి మల్లికార్జున్,నూకల రంగారావు, సకినాల వెంకటేశ్వరావు,కోటేశ్వరరావు, ఏలూరి రాజేష్ కుమార్,గులాం మతీన్,వెలిశాల రమేష్, సాంబయ్య,లోగానీ మురళి, రామ్ నాయక్, మహేష్,రాంబాబు,తదితరులు పాల్గొన్నారు
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >