Posted on 2026-05-11 17:23:36
డైలీ భారత్ మైసూర్ / సిరిసిల్ల: భగవద్గీతలోని 700 శ్లోకాలను కంఠస్థం చేయడం ద్వారా బంగారు పతకాలు సాధించడం ఒక గొప్ప ఆధ్యాత్మిక మరియు మేధోపరమైన సాధన.
శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ మైసూర్ వారు నిర్వహించిన పోటీల్లో సంపూర్ణ భగవద్గీత (18 అధ్యాయాలు, 700 శ్లోకాలు) కంఠస్థం చేసిన వారికి బంగారు పతకాలు ప్రదానం చేస్తారు.
ఇందులో భాగంగా సిరిసిల్ల కు చెందిన దొంతుల స్రవంతి భగవద్గీత లోని 18 అధ్యాయాలలోని 700 శ్లోకాలను కంఠస్థం చేసి స్వర్ణ పతకం సాధించింది.
స్వర్ణ పతకం సాధించడం పట్ల కుటుంబ సభ్యులు సన్నిహితులు హర్షం వ్యక్తం చేశారు
మధ్యప్రదేశ్లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >
జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-26 19:31:31
Readmore >