| Daily భారత్
Logo




గీతా పఠనంలో స్వర్ణ పతకం గెలుచుకున్న సిరిసిల్ల మహిళ

News

Posted on 2026-05-11 17:23:36

Share: Share


గీతా పఠనంలో స్వర్ణ పతకం గెలుచుకున్న సిరిసిల్ల మహిళ

డైలీ భారత్ మైసూర్ / సిరిసిల్ల: భగవద్గీతలోని 700 శ్లోకాలను కంఠస్థం చేయడం ద్వారా బంగారు పతకాలు సాధించడం ఒక గొప్ప ఆధ్యాత్మిక మరియు మేధోపరమైన సాధన.

శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ మైసూర్ వారు నిర్వహించిన పోటీల్లో సంపూర్ణ భగవద్గీత (18 అధ్యాయాలు, 700 శ్లోకాలు) కంఠస్థం చేసిన వారికి బంగారు పతకాలు ప్రదానం చేస్తారు.

ఇందులో భాగంగా సిరిసిల్ల కు చెందిన దొంతుల స్రవంతి భగవద్గీత లోని 18 అధ్యాయాలలోని 700 శ్లోకాలను కంఠస్థం చేసి స్వర్ణ పతకం సాధించింది.

స్వర్ణ పతకం సాధించడం పట్ల కుటుంబ సభ్యులు సన్నిహితులు హర్షం వ్యక్తం చేశారు 

Image 1

సిరిసిల్లలో భూకబ్జా ? ...ముష్టిపల్లిలో ప్రభుత్వ భూమి ఆక్రమణపై కలెక్టర్‌కు ఫిర్యాదు..

Posted On 2026-05-11 18:35:23

Readmore >
Image 1

"బార్యాభర్తల మధ్య వివాదాల పరిష్కారానికి ఫ్యామిలీ కౌన్సెలింగ్"

Posted On 2026-05-11 18:26:59

Readmore >
Image 1

మద్యం మానుకోవచ్చు... (ఎలానో తెలుసుకోండి)

Posted On 2026-05-11 18:25:28

Readmore >
Image 1

గీతా పఠనంలో స్వర్ణ పతకం గెలుచుకున్న సిరిసిల్ల మహిళ

Posted On 2026-05-11 17:23:36

Readmore >
Image 1

బీఆర్ఎస్ పార్టీ నాయకులు మార్కపురి నరసింహారావు ను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-05-11 16:03:11

Readmore >
Image 1

బూర్గంపాడు మండలం : లక్ష్మీపురం లారీ యార్డు వద్ద వ్యక్తి దారుణ హత్య

Posted On 2026-05-11 16:01:16

Readmore >
Image 1

ఆస్పత్రుల్లో ఫైర్ సేఫ్టీపై కేంద్రం నూతన మార్గదర్శకాలు

Posted On 2026-05-11 15:58:13

Readmore >
Image 1

40 ఏళ్ల రైల్వే రిజర్వేషన్ వ్యవస్థకు గుడ్ బై

Posted On 2026-05-11 15:57:22

Readmore >
Image 1

పెళ్లయిన నెల రోజులకే దంపతుల ఆత్మహత్య

Posted On 2026-05-11 15:56:31

Readmore >
Image 1

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

Posted On 2026-05-11 15:55:05

Readmore >