Posted on 2026-05-11 07:23:20
డైలీ భారత్ డెస్క్: పదో తరగతిలో ఎక్కువ మార్కులు ఎవరికీ వస్తే వారిని విమానం ఎక్కిస్తానని హామీ ఇచ్చిన ఆంధ్రా ప్రదేశ్ రాష్ట్రం చీపురుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత (బాలుర) పాఠశాలకు చెందిన బయాలజీ ఉపాధ్యాయుడు మిరియాల కృష్ణారావు.ఈ మేరకు విశాఖ నుంచి విజయవాడ వరకు తన సొంత ఖర్చులతో 10వ తరగతి ఫలితాల్లో అధిక మార్కులను సాధించిన ఎలకల హేమంత్ ను విమానంలో విశాఖ నుంచి విజయవాడ తీసుకెల్లిన టీచర్.విద్యార్థులలో పోటీతత్వాన్ని పెంచేందుకు, అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు విమాన ప్రయాణం చేయిస్తానని ప్రకటించడం జరిగిందని, ఇచ్చిన మాట ప్రకారం తన సొంత ఖర్చులతో విశాఖ నుండి విజయవాడ వరకు విమాన ప్రయాణం చేయించినట్లు తెలిపిన ఉపాధ్యాయుడు.విజయవాడలో రాష్ట్ర పరిపాలన కేంద్రమైన సచివాలయం, హైకోర్టు, సైన్స్ మ్యూజియం, భవాని దీపం తదితర ప్రాంతాలను సందర్శించనున్న విద్యార్థి హేమంత్, టీచర్ కృష్ణారావు
విజయనగరం : సొంత ఖర్చులతో విద్యార్థిని విమానం ఎక్కించిన ఉపాధ్యాయుడు
Posted On 2026-05-11 07:23:20
Readmore >
మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన భీమారం సర్పంచ్ గీత వీరేశం గుప్తా
Posted On 2026-05-11 07:21:04
Readmore >
తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాల్లో డా. యెలగొండ ఆంజనేయులకు “డికేడ్ ఆఫ్ సర్వీస్ అవార్డు 2026”
Posted On 2026-05-11 07:20:06
Readmore >
“మైండ్ అండ్ మెరిట్ అవార్డ్ అందుకున్న సైకాలజిస్ట్ పున్నంచందర్”
Posted On 2026-05-10 13:12:35
Readmore >
కాకర్ల సీనియర్ రాజకీయ నాయకులు, PACS మాజీ చైర్మన్ చీమలపాటి బిక్షం మరణం పట్ల సంతాపం తెలిపిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-05-10 11:54:36
Readmore >