Posted on 2026-05-10 11:52:11
బెంగళూరులో యువకుడి అనుమానాస్పద మృతి: ప్రియురాలు పరార్!
డైలీ భారత్, బెంగళూరు: ఇన్స్టాగ్రామ్ పరిచయంతో భర్త, పిల్లలను వదిలేసి ప్రియుడితో సహజీవనం చేస్తున్న ఓ వివాహిత.. అతడు అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించిన వెంటనే పరారైన ఘటన బెంగళూరు శ్రీగంధనగరలో కలకలం రేపింది. చిత్రదుర్గకు చెందిన తిప్పేస్వామి (28), వివాహిత ప్రియాంక అద్దె ఇంట్లో భార్యాభర్తలుగా చలామణి అవుతున్నారు. అయితే, తనను వదిలేయాలంటూ ప్రియాంక ఒత్తిడి చేస్తుండటంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే తిప్పేస్వామి మృతదేహం ఫ్యాన్కు వేలాడుతూ కనిపించగా, పోలీసులు దీనిని ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు. తిప్పేస్వామి మృతి చెందిన వెంటనే ప్రియాంక పరారీలో ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆమె కోసం గాలిస్తున్నారు.
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-27 10:56:55
Readmore >