Posted on 2026-04-12 11:41:31
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి కేంద్రంలోని 47 వ వార్డు లో నిరుపేద కుటుంబానికి చెందిన బాలస్తీ ప్రశాంత్ దీపిక ల పెద్ద కూతురు మౌనిక పెళ్లి సందర్భంగా నిరుపేద కుటుంబం అని విషయం తెలుసుకొని స్వయంగా వారి ఇంటికి వెళ్లి పూస్తే మట్టలు అందచేసిన టీపిసిసి రాష్ట్ర జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఈ కార్యక్రమానికి మున్సిపల్ కౌన్సిలర్ లు గడ్డమిది మహేష్,మాజీ కౌన్సిలర్ లు పంపరి లక్ష్మణ్, జూలూరి సుధాకర్, సలీం, చాట్ల వంశీ,జమీల్, చేవెళ్ల రాజు,పిడుగు సాయి బాబు,నర్సోల్ల మహేష్,బల్ల శ్రీనివాస్,రాజశేఖర్,కరుణాకర్,మెహర్ గౌడ్,పండు శ్రీకాంత్,ఆకాష్ తదితరులు పాల్గొనడం జరిగింది.
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >