Posted on 2026-04-11 17:12:24
డైలీ భారత్, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పార్కెల గండి గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బిజెపి నాయకులు తంబళ్ల రవి,సత్తుపల్లి శ్రీ గాయత్రి హాస్పిటల్ వారు మరియు గ్రామీణ వైద్యులు తేజా ఆధ్వర్యంలో పార్కేలాగండి గ్రామము స్కూల్ లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసారు,ఆ శిబిరం లో పేసెంట్లకు md డాక్టర్ గారు ఉచితంగా చూసి ఉచితంగా మందులు పంపిణి చేసారు,ఇ కార్యక్రమం లో శ్రీ గాయత్రి హాస్పిటల్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు
Posted On 2026-05-30 22:26:06
Readmore >