Posted on 2026-04-11 08:33:02
డైలీ భారత్, ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ కు ఎదురుగా గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ పక్కన ఉన్న ఎస్బిఐ ఎటిఎం అర్ధరాత్రి మాయం అయింది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపడుతున్నారు. దొంగతనం జరిగిన వెంటనే అర్ధరాత్రి ఎస్బిఐ ఎటిఎం పరిసర ప్రాంతాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ మహేష్ బీ గీతే.bఆయన వెంట డిఎస్పి నాగేంద్ర చారి, సీఐ వెంకటేష్, ఎస్ఐలు రాహుల్ రెడ్డి, లక్ష్మణ్ లు ఉన్నారు.
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు
Posted On 2026-05-30 22:26:06
Readmore >
మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-30 22:23:35
Readmore >