| Daily భారత్
Logo




ఏసీబీకి చిక్కిన ఎంఈవో, స్కూల్‌ అసిస్టెంట్‌

News

Posted on 2026-04-08 10:26:05

Share: Share


ఏసీబీకి చిక్కిన ఎంఈవో, స్కూల్‌ అసిస్టెంట్‌

డైలీ భారత్, మహబూబాబాద్‌ : జిల్లాలోని గూడూరు మండలానికి చెందిన విద్యాశాఖాధికారితో పాటు స్కూల్‌ అసిస్టెంట్‌ ఒకరు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యండెడ్‌గా చిక్కారు. రిటైర్ట్‌ ఉద్యోగికి రావాలసిన కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ బెనిఫిట్స్‌ బిల్లుల కోసం రూ. 15వేలు లంచం తీసుకుంటుండగా వరంగల్‌ యూనిట్‌ ఏసీబీ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు.

గూడూర్‌ జిల్లా పరిషత్‌ స్కూల్‌లో హెడ్‌మాస్టర్‌గా, ఎంఈవోగా పనిచేస్తున్న అయోధ్యరాం, స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న చంద్రమౌళి లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి వరంగల్‌ కోర్టు హాజరుపరిచామని ఏసీబీ అధికారులు వివరించారు.

Image 1

డేటా అవసరం లేని వారి కోసం "స్పెషల్" రీఛార్జ్ ప్లాన్లు!

Posted On 2026-04-08 19:12:36

Readmore >
Image 1

అర్థరాత్రి వేళ ఆపన్నహస్తం.. ""ఆపరేషన్ కవాచ్" తో సురక్షితంగా తల్లి ఒడికి బాలుడు!

Posted On 2026-04-08 17:33:40

Readmore >
Image 1

గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సరైన వైద్య సేవలు పొందాలి : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి.

Posted On 2026-04-08 17:28:46

Readmore >
Image 1

అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14 న మెగా రక్తదాన శిబిరం

Posted On 2026-04-08 13:16:01

Readmore >
Image 1

వరద ముంపునకు గురైన గిరిజన గురుకుల పాఠశాల నాగిరెడ్డిపేట్ కు గ్రీన్కో ఫౌండేషన్ ఆపన్నహస్తం

Posted On 2026-04-08 13:14:54

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రేమ-పెళ్లి పేరుతో యువతిని వేధిస్తున్న యువకుడు అరెస్ట్,రిమాండ్‌కు తరలింపు

Posted On 2026-04-08 12:27:46

Readmore >
Image 1

సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య..

Posted On 2026-04-08 12:22:59

Readmore >
Image 1

రూ. 2 కోట్ల హవాలా నగదు సీజ్..

Posted On 2026-04-08 12:00:20

Readmore >
Image 1

దిశా సర్వసభ్య సమావేశంలో అభివృద్ధి పనులపై సమగ్ర సమీక్ష... ఎంపీ రామ సహాయం రఘు రామ్ రెడ్డి

Posted On 2026-04-08 11:52:21

Readmore >
Image 1

అక్రమ గుడుంబా తయారీపై కొయ్యూరు పోలీసుల మెరుపు దాడి

Posted On 2026-04-08 11:44:22

Readmore >