Posted on 2026-04-03 14:13:27
డైలీ భారత్, మహబూబాబాద్:మహబూబాబాద్ జిల్లాగూడూరు సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టిన సీఐ వర్ష వినయ్ కుమార్ మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్ ను జిల్లా పోలీస్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు గూడూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వినయ్ కుమార్ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు ప్రజలు పోలీస్ వారికి సహకరించాలని లేదా 100 కి డయల్ చేయాలని గూడూర్ సర్కిల్ పరిధిలో పేకాట ,మట్కా , పిడి రైస్ ,గంజాయి ఎటువంటి సమాచారం తెలిసిన వెంటనే పోలీసు వారికి సహకరించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
ఆమిర్ ఖాన్ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన
Posted On 2026-07-15 19:21:13
Readmore >
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >