Posted on 2026-04-03 04:36:21
డైలీ భారత్, రామంతాపూర్ / ఉప్పల్ :వెంకట సాయి నగర్ కాలనీలో కొంతకాలంగా ఇంటి వ్యర్థాలు, చెత్త రోడ్డుపై పడేయడం వల్ల రహదారులపై వాహనాలు జారిపడే ప్రమాదకర పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను కాలనీ ప్రజలు కాలనీ అధ్యక్షుడు ఏ. విజయేందర్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు.
ఈ నేపథ్యంలో ఏ. విజయేందర్ రెడ్డి తన కమిటీ సభ్యులతో కలిసి సమస్య ఉన్న ప్రాంతాన్ని పరిశీలించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన శానిటేషన్ విభాగం సిబ్బంది రోడ్లను ఊడ్చి శుభ్రపరిచి, కాలనీ ప్రజలకు ఉపశమనం కలిగించారు.
ఈ సందర్భంగా స్పందించి పని చేసిన శానిటేషన్ డీఈ, ఏఈ, సూపర్వైజర్, జవాన్లు, శానిటేషన్ కార్మికులకు కాలనీ అధ్యక్షుడు ఏ. విజయేందర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా కాలనీ పరిశుభ్రతకు సహకరించిన అధికారులను, సిబ్బందిని ఆయన అభినందించారు.
అలాగే కాలనీ ప్రజలు కూడా ఇంటి చెత్త, వ్యర్థాలను రోడ్లపై వేయకుండా పరిశుభ్రతను పాటించి కాలనీని శుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని కోరారు.
వెంకట సాయి నగర్ కాలనీలో రోడ్లు శుభ్రపరిచిన శానిటేషన్ సిబ్బందికి కృతజ్ఞతలు
Posted On 2026-04-03 04:36:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : వరకట్నం హత్య కేసులో భర్తతో పాటు మరో ఇద్దరికి జీవిత ఖైదు
Posted On 2026-04-03 03:53:18
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : ముగ్గురు అంతర్ జిల్లా దొంగలు అరెస్టు, రిమాండ్ తరలింపు
Posted On 2026-04-03 03:51:24
Readmore >
హెచ్ పీ గ్యాస్ బాధితులా నిరసనలు తహసీల్దార్ కీ పిర్యాదులు...
Posted On 2026-04-03 03:27:41
Readmore >
దేశ వ్యాపంగా సంచలనం సృష్టించిన సైబర్ క్రైమ్ కేస్ లో ముగ్గురు బ్యాంక్ ఉద్యోగులను అరెస్టు చేసిన సత్తుపల్లి పోలీసులు
Posted On 2026-04-03 03:25:40
Readmore >
భద్రాచలం పాదయాత్రకు తరలి వెళ్లిన తల్లాడ మండలం నారాయణపురం భక్తులు
Posted On 2026-04-03 03:24:24
Readmore >
కొత్తగూడెం రైల్వే స్టేషన్ ఎదుట ప్రధాన రహదారి విస్తరణకు భూ మార్పిడిని వేగవంతం చేయండి
Posted On 2026-04-03 03:23:08
Readmore >