Posted on 2026-04-02 11:29:23
డైలీ భారత్, జంగంపల్లి: జంగంపల్లి గ్రామంలో ప్రజా పాలన లో భాగంగా గ్రామసభ సర్పంచ్ వాణి వాసు యాదవుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందిజరిగింది ఈ కార్యక్రమంలో ప్రజలు వారికి వచ్చిన సంక్షేమ పథకాల గురించి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ప్రకాష్ గౌడ్ వాడు సభ్యులు బుచ్చయ్య యశ్వంత్ బన్నీ పావని అరుణ అధికారులు లిఖిత్ రెడ్డి గ్రామంలో అన్ని రకాల ఉద్యోగస్తులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది
రోడ్డు ప్రమాద బాదితులను కాపాడితే రహ్ వీర్ పథకం ద్వారా రూ.25 వేల పారితోషికం : జిల్లా ఎస్పీ
Posted On 2026-04-02 11:35:51
Readmore >
నకిలీ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి 9 లక్షలకు పైగా బ్యాంకు రుణాలు పొందిన ముగ్గురు అరెస్ట్ : కల్లూరు ఏసీపీ
Posted On 2026-04-02 07:41:02
Readmore >
జడల చింత గ్రామంలో శ్రీ అంకమ్మ శ్రీ మహాలక్ష్మి ప్రతిష్ట మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన ఆలయ ధర్మకర్త కలసాని దుర్గ ప్రవీణ్
Posted On 2026-04-02 07:30:03
Readmore >
జాతీయ ఈ.ఎం.టీ. డే (ఎమర్జన్సీ మెడికల్ టెక్నీషియన్) దినోత్సవం
Posted On 2026-04-02 06:52:45
Readmore >