Posted on 2026-04-02 16:59:23
డైలీ భారత్, జంగంపల్లి: జంగంపల్లి గ్రామంలో ప్రజా పాలన లో భాగంగా గ్రామసభ సర్పంచ్ వాణి వాసు యాదవుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందిజరిగింది ఈ కార్యక్రమంలో ప్రజలు వారికి వచ్చిన సంక్షేమ పథకాల గురించి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ప్రకాష్ గౌడ్ వాడు సభ్యులు బుచ్చయ్య యశ్వంత్ బన్నీ పావని అరుణ అధికారులు లిఖిత్ రెడ్డి గ్రామంలో అన్ని రకాల ఉద్యోగస్తులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు
Posted On 2026-05-30 22:26:06
Readmore >
మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-30 22:23:35
Readmore >
నకిలీ విత్తనాలు ఇచ్చిన మొక్కజొన్న సీడ్ కంపెనీ పై చర్యలు తీసుకోవాలి...బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-05-30 17:55:56
Readmore >
మోడర్న్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ బాడీ మీటింగ్–2026 ఘనంగా ప్రారంభం
Posted On 2026-05-30 17:52:53
Readmore >
పదవీ విరమణ పొందిన పోలీసు అధికారికి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘన సన్మానం
Posted On 2026-05-30 17:17:48
Readmore >
మహిళా సాధికారత, ఆర్థిక క్రమశిక్షణ మరియు కుటుంబాల ఎదుగుదల గురించి మాట్లాడిన మునిసిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-05-30 17:15:14
Readmore >