Posted on 2026-04-02 13:29:23
డైలీ భారత్, జంగంపల్లి: జంగంపల్లి గ్రామంలో ప్రజా పాలన లో భాగంగా గ్రామసభ సర్పంచ్ వాణి వాసు యాదవుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందిజరిగింది ఈ కార్యక్రమంలో ప్రజలు వారికి వచ్చిన సంక్షేమ పథకాల గురించి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ప్రకాష్ గౌడ్ వాడు సభ్యులు బుచ్చయ్య యశ్వంత్ బన్నీ పావని అరుణ అధికారులు లిఖిత్ రెడ్డి గ్రామంలో అన్ని రకాల ఉద్యోగస్తులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >