Posted on 2026-03-29 05:42:29
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రం కాల్వశ్రీరాంపూర్ తహసీల్దార్ పుల్లూరి జగదీశ్వర్రావుకు ప్రభుత్వ డిప్యూటీ కలెక్టర్గా పదోన్నతి కల్పించారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడ్డాపూర్ గ్రామానికి చెందిన జగదీశ్వర్ రావు 10వ తరగతి వరకు అదే పాఠశాలలో చదివారు.
జగదీశ్వర్ రావు 1997 డీఎస్సీలో ఎంపికై కాల్వశ్రీరాంపూర్ మండలంలోని అంకంపల్లి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా పని చేశారు. కొన్నాళ్ల పాటు ఎంపీడీవో విధులు నిర్వహించారు. అనంతరం గ్రూప్-2లో ఎంపికై నాయబ్ తహసీల్దార్గా పని చేశారు
పాపకొల్లు గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించిన రోకటి రంగారావు
Posted On 2026-03-29 05:45:21
Readmore >
ఇద్దరు సైబర్ నేరస్తులను అరెస్టు చేసిన ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు
Posted On 2026-03-29 05:43:27
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిప్యూటీ కలెక్టర్ గా పుల్లూరి జగదీశ్వరరావు
Posted On 2026-03-29 05:42:29
Readmore >
రాజన్న సిరిసిల్ల : ప్రైవేట్ ఆసుపత్రుల స్కానింగ్ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన డిఎంఎచ్ఓ
Posted On 2026-03-28 17:03:27
Readmore >