Posted on 2026-03-27 16:47:20
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం కూలీ లైన్ అయ్యప్ప ఆటో మొబైల్ సెంటర్ నందు శ్రీ రామ నవమి సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమము ఏర్పాట్ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమములో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కార్యక్రమములో అన్నదాన కార్యక్రమము ఏర్పాట్ చేసిన కిషోర్,దుర్గ ప్రసాద్ మాట్లాడుతూ శ్రీ రామ నవమి రోజు అన్నదాన కార్యక్రమము ఏర్పాట్ చేయడం చాలా సంతోషంగా ఉందని ఆ రాములవారి దయ ప్రతి ఒక్కరి మీద ఉండాలని శ్రీ రాముడిని నమ్ముకున్న వారికి కోరుకున్న వారికి కొంగుబంగారమై కోరుకున్న కోరికలు నెరవేరతాయని రాముడు దయ ప్రతి ఒక్క కుటుంబంపై ఉండాలని అందరూ కూడా నిండు నూరేళ్ళు అష్ట ఐశ్వర్యాలతో ఆయువు ఆరోగ్యాలతో పిల్ల పాపాలతో ఆనందంగా ఉండాలని తెలిపారు
ఈ కార్యక్రమములో:కిషోర్,దుర్గ ప్రసాద్,వేణు, పవన్, రాహుల్, వర్ధన్,అభి,సిద్దు, శంకర్,సాయి,పవన్ కుమార్ మరియు మహిళలు పాల్గొన్నారు
ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-01 11:10:15
Readmore >
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >