Posted on 2026-03-23 18:58:08
డైలీ భారత్, కామారెడ్డి: 10వ తరగతి మూల్యాంకన పారితోషికం పెంచాలని కామారెడ్డి జిల్లా విద్యాధికారి ఎస్. రాజు కి వినతి పత్రం సమర్పిస్తున్న పి ఆర్ టి యు తెలంగాణ కామారెడ్డి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అంబీర్ మనోహర్ రావు, జనపాల లక్ష్మీరాజం
పదో తరగతి మూల్యాంకన పారితోషికం పెంచాలని పి ఆర్ టి యు తెలంగాణ కామారెడ్డి జిల్లా పక్షాన గౌరవ కామారెడ్డి జిల్లా విద్యాధికారి ఎస్. రాజు కి వినతి పత్రం సమర్పించడమైనది. గతంలో పదో తరగతి 2 పేపర్లుగా ఉండేవి కానీ ప్రస్తుతం ప్రశ్నల సంఖ్య పెరిగి ఒకే పేపర్ గా డిజైన్ చేయడం జరిగింది కాబట్టి మూల్యాంకనం చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. అందువల్ల మూల్యాంకన పారితోషికం ప్రస్తుతం ఉన్న దానికి 50 శాతం పెంచాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి వారు సానుకూలంగా స్పందించి రాష్ట్ర పదో తరగతి పరీక్షల విభాగం డైరెక్టర్ పీ వీ హరి కి ఫార్వర్డ్ చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.
గత సంవత్సర పదో తరగతి మూల్యాంకన నిధులు విడుదల చేయాలని కోరడం జరిగింది. దానికి వారు స్పందిస్తూ ఈ వారంలో నిధులు విడుదల అయ్యే అవకాశం ఉందని చెప్పారు
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >
కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు
Posted On 2026-07-04 13:59:26
Readmore >
భద్రాద్రి జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గా సంజీవరావు జిల్లాకు చేసిన సేవలు అనేకం
Posted On 2026-07-03 23:06:05
Readmore >
అపర్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్
Posted On 2026-07-03 23:04:17
Readmore >
స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్వర్క్ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్
Posted On 2026-07-03 18:34:08
Readmore >