Posted on 2026-03-20 16:03:08
డైలీ భారత్, శబరిమల: వయస్సు అనేది కేవలం ఒక అంకె మాత్రమేనని నిరూపిస్తూ..కేరళ రాష్ట్రం పత్తనంతిట్ట జిల్లా ఎడప్పవూరుకు చెందిన శరత అమ్మ, 85 ఏళ్ల వయస్సులోనూ తన మొక్కవోని దీక్షతో 45వ సారి అయ్యప్ప సన్నిధానాన్ని బుధవారం సందర్శించారు.ఒంటరిగానే యాత్రకు బయలుదేరిన బామ్మకు, ఆ మణికంఠుడే తోడు! చేతిలో ఉన్న అయ్యప్ప స్వామి రూపమే ఆమెకు కొండంత అండ. ఆమె అంకితభావం, అచంచలమైన విశ్వాసం నేటి తరం భక్తులకు ఒక గొప్ప మార్గదర్శకం.
కలెక్టరేట్ వద్ద బకాయిల సాధన కొరకు రిటైర్డ్ ఉద్యోగస్తుల నిరసన
Posted On 2026-03-31 08:48:45
Readmore >
కామారెడ్డి విశాల షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన సినీ నటి నిధి అగర్వాల్
Posted On 2026-03-31 06:32:08
Readmore >
పిల్లలకు చదువు అందించడం ద్వారా వారి మొహంలో చిరునవ్వు చూడొచ్చు
Posted On 2026-03-31 06:15:48
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పించిన డ్రైవర్ హోమ్ గార్డ్ తేజ
Posted On 2026-03-31 05:34:18
Readmore >
14వ వార్డ్ కౌన్సిలర్ ను సన్మానించిన ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ హనుమాన్ సత్ సంఘ భక్తులు
Posted On 2026-03-31 05:31:22
Readmore >